KVPS

  • Home
  • గురుకుల విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు

KVPS

గురుకుల విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు

Nov 18,2024 | 23:46

 ముఖ్యమంత్రికి కెవిపిఎస్‌ లేఖ ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : గురుకుల విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కెవిపిఎస్‌ కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కెవిపిఎస్‌ రాష్ట్ర…

సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయండి : కెవిపిఎస్‌

Nov 14,2024 | 20:47

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూటమి నాయకులు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయాలని కెవిపిఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిఎం చంద్రబాబుకు ఆ సంఘం…

అంటరానితనం నిర్మూలనకు నామినేటెడ్‌ పోస్టు ఏర్పాటు చేయాలి

Nov 14,2024 | 01:32

ముఖ్యమంత్రికి కెవిపిఎస్‌ లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేబినెట్‌ హోదాతో నామినేటెడ్‌ పదవి ఏర్పాటు చేయాలని రాష్ట్ర…

డప్పు కళాకారులను బెదిరిస్తున్న వారిపై చర్యలు : కెవిపిఎస్‌ డిమాండ్‌

Nov 7,2024 | 23:13

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా చాటింపు వేయాలని డప్పు కళాకారులను బెదిరిస్తున్న సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్‌…

దాడి చేసిన వారిపై కేసులు..  డిజిపికి కెవిపిఎస్‌ లేఖ

Nov 2,2024 | 22:23

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట గ్రామ దళితులపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్‌ కోరింది. ఈ మేరకు డిజిపికి…

దళితుల ఇళ్లపై విద్యుత్‌ అధికారుల దాడులు హేయం : కేవీపీఎస్‌

Oct 29,2024 | 13:23

ప్రజాశక్తి – బుట్టాయిగూడెం (ఏలూరు) : దళితుల ఇళ్లపై విద్యుత్‌ అధికారులు చేస్తున్న దాడులు హేయమైన చర్యని కేవీపీఎస్‌ ఏలూరు జిల్లా కారదర్శి ఫ్రాన్సిస్‌ అన్నారు. మండలంలోని…

పెరిగిన కులవివక్ష

Oct 28,2024 | 21:25

దళితులపై అధికమైన దాడులు కెవిపిఎస్‌ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కులవివక్ష పెరిగిందని, దళితులపై కులదురహంకార దాడులు పెరిగాయని కెవిపిఎస్‌ ప్రధాన కార్యదర్శి…

సహన హత్య కేసులో దుర్మార్గులను కఠినంగా శిక్షించండి : కెవిపిఎస్‌

Oct 25,2024 | 11:35

తెనాలి (గుంటూరు) : తెనాలి అయితానగర్‌ కు చెందిన దళిత యువతి మధిర సహనని హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించి, కుటుంబాన్ని ఆదుకోవాలని తెనాలి సబ్‌…

సిఎం, డిప్యూటీ సిఎం స్పందించకపోవడం శోచనీయం

Oct 24,2024 | 21:00

సహన కుటుంబానికి న్యాయం చేయాలి కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి బాధిత కుటుంబాన్ని పరామర్శ ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన మధిర సహన…