Mahakumbh mela

  • Home
  • మహాకుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం

Mahakumbh mela

మహాకుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం

Feb 17,2025 | 16:26

ప్రయాగ్‌రాజ్‌ : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. అయితే సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈరోజు మధ్యాహ్నం సెక్టార్‌ -8…

మహాకుంభమేళా గడువు పొడిగించండి : అఖిలేష్‌ యాదవ్‌

Feb 15,2025 | 17:46

లక్నో : మహాకుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ట్రాఫిక్‌ పరిస్థితి చెప్పనవసరం లేదు. యాత్రికులు శనివారం పడవల్లో కూడా ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. కిటకిటలాడుతున్న జన సందోహం…

Road accident : మహాకుంభమేళా నుంచి తిరిగి వస్తూ.. ట్రాక్టర్‌ బోల్తాపడి 34 మందికి గాయాలు

Feb 13,2025 | 12:16

కస్గంజ్‌ : ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొని తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 34 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన…

మహాకుంభ్‌ మేళాకు పోటెత్తిన జనం

Feb 12,2025 | 23:47

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు బుధవారం యాత్రీకులు భారీగా తరలివస్తున్నారు. బుధవారం మాఘ పూర్ణిమ సందర్భంగా రెండు కోట్ల మందికి పైగా స్నానాలు ఆచరించినట్లు…

మహాకుంభమేళాకు భారీగా జనం

Feb 11,2025 | 10:51

300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ 48 గంటల పాటు నిలిచిన వాహనాలు ప్రయాగ్‌రాజ్‌ : మహాకుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. ఇందుకు తగినట్లుగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాట్లు…

Modi : కుంభమేళాకు ప్రధాని

Feb 5,2025 | 23:56

ప్రయాగ్‌రాజ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా బుధవారం ప్రధాని మోడీ సంగమంలో స్నానం చేశారు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు హిమాలయాలు, ఇతర ప్రసిద్ధ ఆలయాలకు…

kumbh Mela: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

Feb 1,2025 | 00:29

మహా కుంభమేళా నుంచి వస్తుండగా ఘటన లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుంభమేళా నుంచి వస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు…

Mahakumbh mela :కుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం..

Jan 30,2025 | 16:15

లక్నో :   మహాకుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్‌ సెక్టార్‌ -22లోని ఛట్‌నాగ్‌ ఘాట్‌ వద్ద గురువారం మంటలు చెలరేగాయి. 15 గుడారాలు కాలిపోయాయని అధికారులు తెలిపారు.…

Supreme Court : మహాకుంభమేళ తొక్కిసలాట : సుప్రీంకోర్టులో పిల్‌

Jan 30,2025 | 14:08

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళా తొక్కిసలాట కారణంగా దాదాపు 30 మంది భక్తులు మృతి చెందారు. 60 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టులో…