‘మహీష’ టీజర్ సక్సెస్ మీట్ Oct 2,2024 | 19:01 ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మహీష’. ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్…
జీడికి మద్దతు ధర కల్పించాలని ధర్నా Mar 29,2025 | 12:40 ప్రజాశక్తి-మన్యం : జీడికి మద్దతు ధర కల్పించాలని ఏపీ ఆదివాసి, గిరిజన రైతు సంఘాల పిలుపుమేరకు మన్యం జిల్లా ఐటీడీఏ వద్ద బైటాయించి, ధర్నా చేపట్టారు. స్థానిక…
చరిత్రలో టిడిపి నాటి స్వర్ణ యుగం అనే రోజులొస్తాయి : సిఎం చంద్రబాబు Mar 29,2025 | 12:34 అమరావతి : చరిత్రలో టిడిపి నాటి స్వర్ణ యుగం అని చెప్పుకునే రోజులు శాశ్వతంగా వస్తాయని సిఎం చంద్రబాబు అన్నారు. నేడు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ…
చంద్రబాబు అడుగుజాడలోనే నా పయనం Mar 29,2025 | 12:34 తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ప్రజాశక్తి-మంగళగిరి : తెలుగు తమ్ముళ్లుకు, పసుపు సైన్యానికి, రాష్ట్ర ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే…
తెలుగోడి ఆత్మ గౌరవానికి ప్రతీక టిడిపి ఆవిర్భావం Mar 29,2025 | 12:15 టిడిపి వక్తలు ప్రజాశక్తి – ఆలమూరు : తెలుగుజాతి ఆత్మ గౌరవానికి ప్రతీక, తెలుగోడు ఆత్మాభిమానానికి, పటేల్, పట్వారీల గడిలను పగల కొట్టిన రాజసానికి, తెలుగింటి ఆడపడుచు…
షెకావతి యూనివర్సిటీని ఆర్ఎస్ఎస్ పాఠశాలగా చేయ్యొద్దు Mar 29,2025 | 12:06 నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై పోలీసులు దాడి రాజస్థాన్: షెకావతి విశ్వవిద్యాలయాన్ని ఆర్ఎస్ఎస్ పాఠశాలగా చేయాలని బిజెపి కోరుతోందని, దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై…
ఆర్జీకర్ ఘటన – వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదు : సిబిఐ Mar 29,2025 | 12:04 కోల్కతా : దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపిన కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచార కేసుకు సంబంధించి….కోల్కతా హైకోర్టుకు సిబిఐ శుక్రవారం నివేదికనిచ్చింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని…
టిడిపి 43వ వార్షికోత్సవం Mar 29,2025 | 11:37 ప్రజాశక్తి-చాగల్లు : తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయిన సందర్భంగా మండలంలో ఆయా గ్రామాల్లో పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో శనివారం పార్టీ ఆవిర్భ…
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ Mar 29,2025 | 11:33 విశాఖ : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. మేయర్ పై అవిశ్వాసం నోటీసులతో రాజకీయ పక్షాల్లో ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్…
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి Mar 29,2025 | 11:25 ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : విశాఖపట్నం ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి హనుమంతువాక-వెంకోజీపాలెం మార్గమధ్యలో…