విభజించి పాలిస్తున్న ప్రధాని మోడీ
కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు ముంబయి : తన ఎన్నికల ప్రసంగాల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను రెచ్చగొడుతున్నారని, సమాజాన్ని చీలుస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున…
కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు ముంబయి : తన ఎన్నికల ప్రసంగాల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను రెచ్చగొడుతున్నారని, సమాజాన్ని చీలుస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున…
న్యూఢిల్లీ : బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ నేతలను స్వేచ్ఛగా వదిలేస్తూ.. ప్రతిపక్ష నేతలను ఎన్నికల అధికారులు లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ ఆదివారం మండిపడింది. బీహార్లోని సమస్తిపూర్లో…
న్యూఢిల్లీ : దళితులు, గిరిజనులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. తమ కులాల వారిని ఇప్పటికీ దేవాలయాల్లోకి అనుమతించరని, ఒకవేళ…
న్యూఢిల్లీ : ఆప్ నేత సంజయ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. ఆదివారం ఖర్గే నివాసానికి చేరుకున్న ఆయన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. …
ఏకంగా 2.5 కోట్ల సంస్థలు మూత మల్లికార్జున ఖర్గే విమర్శలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిననాటి నుంచి అమల్జేస్తున్న బడా కార్పొరేట్ అనుకూల…
న్యూఢిల్లీ : సైనిక దళాల్లో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్తో యువతకు అన్యాయం జరుగుతోందని… వారికి న్యాయం చేయాలని కోరుతూ … కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు…
భువనేశ్వర్ : త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఒకవేళ మోడీ ప్రభుత్వం మళ్లీ విజయం సాధిస్తే దేశంలో అవే చివరి ఎన్నికలు అని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున…
న్యూఢిల్లీ : గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం వల్ల వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే.…
జమిలీకి కాంగ్రెస్ వ్యతిరేకం ప్రజాశక్తి -న్యూఢిల్లీ బ్యూరో : ఒకే దేశం, ఒకే ఎన్నిక అప్రజాస్వామికమని, ఆ ఆలోచన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని కాంగ్రెస్ అధ్యక్షులు…