Mallikarjun Kharge

  • Home
  • oppositions : విఐపి సంస్కృతి, అరకొర ఏర్పాట్లతోనే కుంభమేళాలో తొక్కిసలాట

Mallikarjun Kharge

oppositions : విఐపి సంస్కృతి, అరకొర ఏర్పాట్లతోనే కుంభమేళాలో తొక్కిసలాట

Jan 29,2025 | 12:53

లక్నో :   మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై  ప్రతిపక్షాలు మండిపడ్డాయి. విఐపి సంస్కృతి కారణంగానే కుంభమేళా తొక్కిసలాట ఘటనలో పలువురు మృతి చెందారని కాంగ్రెస్‌  మండిపడింది. ప్రయాగ్‌రాజ్‌లో సరైన…

Kharge : ఒకే దేశం, ఒకే పార్టీ రుద్దే యత్నం

Jan 26,2025 | 23:54

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరుపై ఖర్గే న్యూఢిల్లీ : దేశంలో 140 కోట్ల మంది ప్రజలపై ‘ఒకే దేశం, ఒకే పార్టీ’ని రుద్దేందుకు బిజెపి యత్నిస్తోందని కాంగ్రెస్‌…

ఇసి సమగ్రతను దెబ్బతీసేందుకు కేంద్రం కుట్ర

Dec 22,2024 | 23:12

కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ రికార్డులను తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేయడాన్ని…

రాజ్యసభలో చైర్మన్‌ వర్సెస్‌ ప్రతిపక్షనేత

Dec 13,2024 | 23:28

ధన్‌ఖర్‌, ఖర్గే మధ్య మాటల యుద్ధం నేను రైతు బిడ్డను.. నేను రైతుకూలీ కొడుకును అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రతిపక్షం పట్టు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యసభలో…

మణిపూర్‌లో హింసపై జోక్యం చేసుకోండి

Nov 20,2024 | 00:17

రాష్ట్రపతికి ఖర్గే లేఖ సాక్ష్యాధారాలు సేకరిస్తున్న విచారణ కమిషన్‌ ఇంఫాల్‌ : రోజు రోజుకు దిగజారుతున్న మణిపూర్‌ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్‌…

Kharge : సెబీ చైర్మన్‌ను రక్షించేందుకు యత్నిస్తున్న ప్రధాని మోడీ

Oct 29,2024 | 16:17

న్యూఢిల్లీ :  ప్రధాని మోడీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మంగళవానం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  సెబీ చైర్మన్‌ మాధబి పురి బచ్‌ను రక్షించేందుకు ప్రధాని తీవ్రంగా…

జమ్ముకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా : ఖర్గే

Sep 18,2024 | 00:21

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కోసం తమ పార్టీ భరోసా ఇస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మంగళవారం పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు…

wrestlers : కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వినేశ్‌, బజరంగ్‌పూనియాలు

Sep 6,2024 | 17:03

రాంచీ :   మాజీ రెజ్లర్లు బజరంగ్‌పూనియా, వినేశ్‌ ఫోగట్‌లు శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీలో చేరడానికి ముందు ఇరువురు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో భేటీ…

Kharge : భిన్నత్వంలో ఏకత్వం ప్రాధాన్యత గురించి యువతకు వివరించాలి

Sep 5,2024 | 12:20

న్యూఢిల్లీ :   రాజ్యాంగం, భిన్నత్వంలో ఏకత్వం ప్రాధాన్యతను గురించి యువతకు అవగాహన కల్పించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. ఇటీవల భిన్నత్వంలో ఏకత్వంపై జరుగుతున్న దాడుల…