Minister Nara Lokesh..

  • Home
  • వరద బాధితుల కోసం దివీస్‌ రూ.5 కోట భారీ విరాళం..

Minister Nara Lokesh..

వరద బాధితుల కోసం దివీస్‌ రూ.5 కోట భారీ విరాళం..

Sep 15,2024 | 14:35

ప్రజాశక్తి-అమరావతి : కృష్ణా నదికి కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదల కారణంగా దెబ్బతిన్న బాధితులను ఆదుకునేందుకు దివీస్‌ సంస్థ భారీ విరాళంతో ముందుకు వచ్చింది. దివీస్‌…

టిడిపిలోకి జగ్గయ్యపేట మున్సిపల్‌ చైర్మన్‌

Sep 13,2024 | 21:22

కండువా కప్పి ఆహ్వానించిన లోకేష్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్‌టిఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ చైర్మన్‌ రంగాపురం రాఘవేంద్ర టిడిపిలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి,…

ఆ వెయ్యి స్కూళ్లల్లో రాష్ట్ర సిలబస్‌

Sep 13,2024 | 00:31

వచ్చే విద్యాసంవత్సరం పరీక్షల విధానంలో మార్పు విద్యాశాఖమంత్రి లోకేష్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిబిఎస్‌ఇ సిలబస్‌ను ప్రవేశపెట్టిన వెయ్యి పాఠశాలల్లోని విద్యార్థులు ఈ ఏడాది రాష్ట్రసిలబస్‌తోనే పదో…

జగన్‌ తప్పిదం వల్లే పొంగిన బుడమేరు :  మంత్రి నారా లోకేష్‌

Sep 8,2024 | 21:39

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని విద్యాశాఖమంత్రి నారా లోకేష్‌ ఆరోపించారు. ఇది జగన్‌ మేడ్‌…

మంత్రి నిమ్మల అంటూ అభినందించిన మంత్రి నారా లోకేష్‌

Sep 7,2024 | 17:46

ప్రజాశక్తి-అమరావతి : మంత్రి నిమత్త రామానాయుడును మంత్రి నారా లోకేష్‌ అభినందించారు. దాదాపుగా 64 గంటలుగా నిద్రాహారాలు మాని, వర్షం వచ్చినా, వరద వచ్చినా, లెక్కచేయకుండా దగ్గరుండి…

ఊహించని విపత్తు

Sep 6,2024 | 00:15

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విజయవాడలో జలప్రళయం వచ్చిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం…

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Sep 5,2024 | 11:29

ప్రజాశక్తి-తాడేపల్లి : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఏపీ సిఎం చంద్రబాబు, విద్యా, ఐటి శాఖల మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు సోషల్…

Lokesh: బీడీసీకి పడిన గండ్లు పరిశీలించిన మంత్రి లోకేష్ 

Sep 4,2024 | 14:20

ప్రజాశక్తి-కొండపల్లి(ఎన్టీఆర్ జిల్లా) : బుడమేరు డైవర్షన్ ఛానల్ కు పడిన గండ్లును ఏపీ మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖ మంత్రి వర్యులు నారా…

త్రిపుల్‌ ఐటి డైెరక్టర్‌ తొలగింపు

Sep 1,2024 | 00:24

నూజివీడు క్యాంపస్‌లో ముగ్గురు సభ్యులతో పర్యవేక్షక కమిటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నూజివీడు త్రిపుల్‌ ఐటిలో ఇటీవల జరిగిన కలుషితాహారం ఘటనలో…