MLA

  • Home
  • ఈనెల 2 న డయాలసిస్‌ సెంటర్‌ ప్రారంభం : ఎంఎల్‌ఎ

MLA

ఈనెల 2 న డయాలసిస్‌ సెంటర్‌ ప్రారంభం : ఎంఎల్‌ఎ

Sep 1,2024 | 17:04

ప్రజాశక్తి- రాజోలు (కోనసీమ) : సెప్టెంబర్‌ 2 న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ జన్మదినం నాడు డయాలసిస్‌ సెంటర్‌ ను ప్రారంభిస్తామని రాజోలు ఎమ్మెల్యే దేవ…

ఉర్దూ పాఠశాల తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే

Aug 22,2024 | 15:22

ఉంగుటూరు (ఏలూరు జిల్లా) : ఉంగుటూరు మండలం చేబ్రోలులో సర్వ శిక్ష అభియాన్‌ నిధులు రూ.23.70 లక్షలతో నిర్మించిన ఉర్దూ పాఠశాల అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే…

రేపటి గ్రామ సభలకు అందరు హాజరు కావాలి : ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపు

Aug 22,2024 | 13:16

ప్రజాశక్తి-నారాయణవనం (తిరుపతి) : రేపు అనగా శుక్రవారం అన్నీ పంచాయితీలలో నిర్వహించు గ్రామ సభలకు అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు కూటమి పార్టీలకు చెందిన అన్నీ కేడర్‌ నాయకులు,…

ఆరనియార్‌ ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే, తుడా వైస్‌ చైర్మన్‌

Aug 16,2024 | 15:48

ప్రజాశక్తి – పిచ్చాటూరు (తిరుపతి) : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, స్థానిక టిడిపి క్లస్టర్‌ ఇంచార్జ్‌ మార్కెటింగ్‌ మాజీ చైర్మన్‌ ఇలంగోవ రెడ్డి, తుడా వైస్‌…

తునిలో పతాకావిష్కరణ చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య

Aug 15,2024 | 17:11

ప్రజాశక్తి – కోటనందూరు: ఉత్తిని పట్టణం జిల్లా పరిషత్ బాలికల కళాశాలలో తుని ఎమ్మెల్యే యనమల దివ్య 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు…

మౌలిక వసతులు కల్పించడానికి ప్రతిపాదనలు : ఎమ్మెల్యే కుమారుడు మహేంద్ర నాథ్‌

Aug 10,2024 | 13:25

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : ఎన్నికల హామీ మేరకు మండల పరిధిలోని పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామం రోడ్లు మౌలిక వసతులు కల్పించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే కుమారుడు…

ఎమ్మెల్యేను కలిసిన స్కూల్‌ కమిటీ అధ్యక్షులు

Aug 10,2024 | 12:11

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : నూతనంగా ఎన్నికైన స్కూల్‌ కమిటీ అధ్యక్షులు శనివారం సింగనమల ఎమ్మెల్యే శ్రావణి శ్రీ ని కలిశారు. కలిసినవారిలో పుట్లూరు ఆదర్శ పాఠశాల కమిటీ…

పీహెచ్సీ సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

Aug 7,2024 | 16:55

లింగపాలెం (ఏలూరు) : లింగపాలెం పీహెచ్సీ ని ఆకస్మిక తనిఖీ చేసిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌ కుమార్‌ అక్కడి పనితీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైద్యాధికారులు…

నేడు వైసిపి నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ

Aug 7,2024 | 11:08

ప్రజాశక్తి-అమరావతి : నేడు వైసిపి నేతలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. అరకు, పాడేరు…