MLA

  • Home
  • KTR – పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు తప్పదు : కెటిఆర్‌

MLA

KTR – పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు తప్పదు : కెటిఆర్‌

Aug 5,2024 | 15:20

న్యూఢిల్లీ : పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు తప్పదని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హెచ్చరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కెటిఆర్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావు.. న్యాయకోవిదులతో…

పొలములో వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే శిరీషాదేవి

Aug 5,2024 | 15:06

ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి) : మండలంలో తంటికొండ పంచాయితీ ఒట్టిగడ్డ గ్రామంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి వరినాట్లు వేశారు. రాజవొమ్మంగి మండలంలో సోమవారం ఎమ్మెల్యే శిరీషదేవి…

ఎంఎల్‌ఏ పితాని సోదరుడు సూర్య నారాయణ మృతి

Aug 5,2024 | 11:27

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : ప్రముఖ పారిశ్రామికవేత్త, లేస్‌ వ్యాపారి పితాని సూర్య నారాయణ (78) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఎంఎల్‌ఏ పితాని సత్యనారాయణ…

కొబ్బరి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు అధిక లాభాలు : ఎమ్మెల్యే సత్యానందరావు

Aug 3,2024 | 13:15

ప్రజాశక్తి-కొత్తపేట (కోనసీమ) : కోనసీమ అనగానే కొబ్బరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని, నాణ్యమైన కొబ్బరిని ఉత్పత్తి చేయడంలో ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, ఈ…

పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్‌ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజు

Aug 1,2024 | 11:18

ప్రజాశక్తి-ఉంగుటూరు : ఏలూరు జిల్లా ఉంగుటూరులో కలెక్టర్‌ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజు పెన్షన్లు అందజేశారు. గురువారం ఉదయం 7 గంటలకు ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిపి జిల్లా…

పింఛన్లను సక్రమంగా అందించాలి : ఎమ్మెల్యే కొండయ్య

Aug 1,2024 | 11:05

ప్రజాశక్తి-చీరాల(బాపట్ల) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న ఎన్‌టిఆర్‌ భరోసా పెన్షన్‌ పంపిణీలను లబ్ధిదారులకు సక్రమంగా అందించాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. గురువారం పట్టణంలోని 18వ…

డ్రైనేజీ మరమ్మతు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Jul 24,2024 | 16:46

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : మండలంలో జరుగుతున్న డ్రైనేజీ మరమ్మతు పనులను రైతులు దగ్గరుండి నిర్వహించుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. మండలంలోన వడ్లమన్నాడు డ్రెయిన్‌ లో…

వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి

Jul 22,2024 | 16:22

ప్రజాశక్తి – మామిడికుదురు : ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో మామిడికుదురు మండలం పరిధిలో ఐదు లంక గ్రామాలు పెదపట్నం,అప్పనపల్లి పెదపట్నంలంక, బి.దొడ్డవరం, పాశర్లపూడి వరద…

ఒక్క ఎకరా కూడా మునగకూడదు : ఎమ్మెల్యే ధర్మరాజు

Jul 16,2024 | 16:57

ప్రజాశక్తి – ఉంగుటూరు : బాదంపూడి నుంచి నాచుగుంట వరకూ మూడు లేదా నాలుగు కిలోమీటర్ల  పొడవునా నాచుగుంట క్వారీ మురుగు బోదె కారణంగా ఒక్క ఎకరం…