MLA

  • Home
  • పారిశుధ్య కార్మికుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి

MLA

పారిశుధ్య కార్మికుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Jul 14,2024 | 16:12

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి భరోసానిచ్చారు.ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరయ్యి,వెళ్తున్న క్రమంలో పారిశుధ్య కార్మికులను చూసి…

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేకు సిపిఎం నేతల వినతి

Jul 11,2024 | 11:16

ఉంగుటూరు (ఏలూరు) : ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ … గురువారం ఉదయం ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మరాజు ను నారాయణపురం క్యాంపు కార్యాలయంలో సిపిఎం నాయకులు…

మాజీ ఎమ్మెల్సీ రఘురాజు పిటిషన్‌

Jul 10,2024 | 23:53

ప్రజాశక్తి-అమరావతి : పార్టీ విప్‌ను ధిక్కరించారంటూ వైసిపి ఫిర్యాదు మేరకు తనపై శాసనమండలి ఛైర్మన్‌ అనర్హత వేటు వేయడాన్ని మాజీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు హైకోర్టులో సవాల్‌…

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

Jul 10,2024 | 15:29

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి…

కాలనీలో కబ్జాకు గురైన స్థలాలను గుర్తించండి : ఎమ్మెల్యే పర్యటన

Jun 28,2024 | 15:07

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ (రాయచోటి-అన్నమయ్య) : మదనపల్లె రూరల్‌ మండలం, కొండా మర్రిపల్లి పంచాయతీ, బికేపల్లి కాలనీలో ఎమ్మెల్యే షాజహాన్‌ భాష శుక్రవారం రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు.…

రాష్ట్ర, స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే కు కౌలు రైతుల వినతి

Jun 25,2024 | 15:20

ప్రజాశక్తి – తాళ్లరేవు (కాకినాడ) : రాష్ట్ర వ్యాప్త కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ … ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే…

సిఎంతో బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు భేటీ

Jun 21,2024 | 00:25

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో  : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్రంలోని బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ…

చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జగన్‌మోహన్‌

Jun 19,2024 | 15:21

చిత్తూరు : చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనారోగ్యం బారినపడి చికిత్స పొందుతున్నవారికి అందుతున్న సదుపాయాల…

పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిపై ఎమ్మెల్యే ఆగ్రహం

Jun 19,2024 | 13:14

పార్వతీపురం (మన్యం) : పార్వతీపురం పట్టణ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే విజయచంద్ర బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. ఆసుపత్రి ఉద్యోగుల పనితీరుపై ఎమ్మెల్యే విజయచంద్ర…