దక్షిణ ప్రజలకు, నేతలకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే గణేష్ కుమార్
విశాఖ : ఓటు వినియోగించుకొని వైసిపి ప్రభుత్వానికి ఆశీర్వచనాలు అందజేసిన దక్షిణ ప్రజలందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆశీలమెట్ట పార్టీ కార్యాలయంలో…
విశాఖ : ఓటు వినియోగించుకొని వైసిపి ప్రభుత్వానికి ఆశీర్వచనాలు అందజేసిన దక్షిణ ప్రజలందరికీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆశీలమెట్ట పార్టీ కార్యాలయంలో…
నామినేషన్ రోజూ కీలక నేతలు దూరం నగరి నియోజకవర్గంలో గ్రూపుల పోరు ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : రాష్ట్ర మంత్రి ఆర్కె రోజా మూడోసారి గెలిచి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చంద్రబాబు, పవన్కల్యాణ్ రెచ్చగొడుతూ చేసిన ప్రసంగాల వల్లే సిఎం జగన్పై దాడి చేసి, హత్యాయత్నానికి ప్రయత్నించారని వైసిపి ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్ఖాన్ అన్నారు.…
అమరావతి : వైసిపిని మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసిపి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో…
ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రాజోలు ఎంఎల్ఎ, అమలాపురం వైసిపి పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు అన్నారు. ప్రతి కుటుంబాన్ని…
ప్రజాశక్తి-తాళ్లరేవు(కాకినాడ) : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తాళ్ళరేవు మండలం చొల్లంగి వచ్చిన ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు ప్రారంభంలోనే నిరసన సెగ తగిలింది.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నాని (ఈలి వెంకట మధుసూదనరావు) వైసిపిలో చేరారు. గురువారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో…
మన్యం : మండలంలో కడగండి పంచాయతీ పెద్ద వంగరగూడ రోడ్డును ఎమ్మెల్యే కళావతి మంగళవారం ప్రారంభించారు. రూ.35 లక్షలతో రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ…
రాంచీ : జార్కండ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ ఇంట్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. రాంచీలో ఉన్న నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు…