50కి పైగా మదర్సాలకు సీల్ .. అధికార దుర్వినియోగం : ముస్లిం వర్గాలు
డెహ్రాడూన్ : రెండు వారాల్లో 50కి పైగా మదర్సాలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం మూసివేయడాన్ని ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మదర్సాలపై సీల్ అధికార దుర్వినియోగానికి నిదర్శమని మండిపడ్డాయి.…