Nandyala district

  • Home
  • అన్ని రకాల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి : సిపిఎం

Nandyala district

అన్ని రకాల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి : సిపిఎం

Mar 19,2025 | 12:48

ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ : అన్ని రకాల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు డిమాండ్ చేశారు .…

‘ఉపాధి’ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Mar 19,2025 | 11:46

ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నయని ఆంధ్రప్రదేశ్…

ఉపాధి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

Mar 10,2025 | 12:53

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం నాగేశ్వరావు ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ : ఉపాధి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా…

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌

Mar 2,2025 | 12:33

ప్రజాశక్తి-నందికొట్కూరు టౌన్‌(నంద్యాల) : ఆటోలో ప్రయాణించిన మహిళ పొరపాటున వదిలేసిన బ్యాగును తిరిగి తీసుకువెళ్లి అప్పగించడం ద్వారా ఓ ఆటో డ్రైవర్‌ తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ…

ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి చిన్నారి మృతి

Feb 27,2025 | 19:01

ప్రజాశక్తి-రుద్రవరం : నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని రెడ్డిపల్లె గ్రామంలో నీటి తొట్టిలో పడి ఏడాది చిన్నారి మృతి చెందిన సంఘటన పలువురిని కన్నీరు తెప్పించింది. వివరాల్లోకెళితే……

4న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

Feb 27,2025 | 18:00

ప్రజాశక్తి – నందికొట్కూరు టౌన్ : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 4 వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు…

ఏపీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించిన మంత్రి ఫరూక్

Feb 26,2025 | 13:42

ప్రజాశక్తి-నంద్యాల అర్బన్ : ఏపీయూడబ్ల్యూజే యూనియన్ డైరీని రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ప్రచురించిన యూనియన్ డైరీని…

బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరం 

Feb 24,2025 | 13:07

ప్రజాశక్తి-ప్యాపిలి : డోన్ పట్టణ పాత పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన బాల్య వివాహాలను ప్రోత్సహించరాదని పిలుపునిచ్చారు. వారు…