Nellore District

  • Home
  • గురుకుల వ‌స‌తిగృహంలో 25 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

Nellore District

గురుకుల వ‌స‌తిగృహంలో 25 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

Nov 18,2024 | 22:42

ప్రజాశక్తి-కొడవలూరు : నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం, చంద్రశేఖరపురం గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. క‌లుషిత ఆహారం కార‌ణంగా వ‌స‌తిగృహంలో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు…

మార్క్సిజానికి ప్రాణం పోసిన గణపతి

Nov 15,2024 | 20:51

 కావలి ప్రాంతంలో ఉద్యమకారులను తయారు చేశారు  చివరి వరకూ కమ్యూనిస్టుగా జీవించారు  సంతాప సభలో వి శ్రీనివాసరావు ప్రజాశక్తి-కావలి : నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో మార్క్సిజానికి…

‘ప్రజాపోరు’ను విజయవంతం చేయండి

Nov 13,2024 | 22:08

నేడు కలెక్టరేట్లు, తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, కరపత్రాలు పంచుతూ సాగిన యాత్ర ప్రజాశక్తి – యంత్రాంగం : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ…

కరెంట్ ఛార్జీలు తగ్గించాలి

Nov 11,2024 | 13:23

 సిపిఎం ప్రజాశక్తి-అనంతసాగరం : సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ అనంతసాగరం మండలంలో సిపిఎం  ఆధ్వర్యంలో ప్రజాపోరు ప్రచార యాత్ర ను ప్రారంభించారు. ఈ సందర్భంగా…

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

Nov 6,2024 | 23:26

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు రూరల్‌ ధనలక్ష్మిపురం ప్రాంతంలోని విబిఆర్‌ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సరిగా చదవలేకపోతున్నాననే బాధతో విద్యార్థి…

ఆదాలతో మాజీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి భేటీ

Nov 6,2024 | 19:22

ప్రజాశక్తి-కందుకూరు : నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైసిిపి పరిశీలకులు, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని బుధవారం సాయంత్రం కందుకూరు మాజీ ఎమ్మెల్యే మానుగంటి మహీధర్ రెడ్డి…

కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం

Oct 30,2024 | 13:57

కందుకూరు పొన్నలూరు పోలీస్ సమిష్టి కృషి   ప్రజాశక్తి-కందుకూరు : పొన్నలూరు పోలీస్ సమిష్టి కృషితో కావలి వెంగళరావునగర్ లో ఈ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కిడ్నాప్…

పది కేజీల గంజాయి పట్టివేత

Oct 4,2024 | 20:43

నలుగురు నిందితులు అరెస్ట్‌ ప్రజాశక్తి-కోవూరు : నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో శుక్రవారం పది కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. ఈ…

విశాఖ ఉక్కు రక్షణకై నెల్లూరులో ర్యాలీ

Oct 2,2024 | 13:41

 ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శ ప్రజాశక్తి-నెల్లూరు : జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక నెల్లూరు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయరాదని,…