Nellore District

  • Home
  • నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు..

Nellore District

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు..

Mar 4,2024 | 11:27

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో.. నేతల ఇళ్లలో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయన్న…

టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కుటుంబ సభ్యులు

Mar 2,2024 | 14:17

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ…

కృష్ణపట్నం పోర్టులో దారుణం

Mar 2,2024 | 08:37

– ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి – బొగ్గునౌక ట్యాంకర్‌ శుభ్రం చేస్తుండగా ఘటన ప్రజాశక్తి-నెల్లూరు :నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం ఇద్దరు…

రిటైర్డ్‌ ఐఎఎస్‌ జన్నత్‌ హుస్సేన్‌ కన్నుమూత – నేడు అంత్యక్రియలు

Feb 24,2024 | 11:19

నేడు తెలంగాణలోని పంజాగుట్టలో అంత్యక్రియలు ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా) : రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి జన్నత్‌ హుస్సేన్‌ (73) శుక్రవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో కన్నుమూశారు.…

ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడిని ఖండిస్తూ .. పత్రికా విలేకరుల నిరసన

Feb 20,2024 | 12:51

ఇందుకూరుపేట (నెల్లూరు) : అనంతపురం జిల్లా రాప్తాడులో వైసిపి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరిపై దాడిని ఖండిస్తూ … ఇందుకూరుపేట మండల పత్రికా విలేకరుల ఆధ్వర్యంలో…

బర్డ్‌ఫ్లూ నిర్ధారణపై నమునాల సేకరణ

Feb 20,2024 | 08:47

 కోవూరు, పొదలకూరులో కేంద్ర బృందం పర్యటన ప్రజాశక్తి-పొదలకూరు/కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు, పొదలకూరు మండలాల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ కోసం కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ బృందం సోమవారం…

నగల కోసమే హత్య 

Feb 17,2024 | 08:06

వీడిన వృద్ధురాళ్ల హత్య కేసు మిస్టరీ ప్రజాశక్తి – నెల్లూరు : నెల్లూరు జిల్లాలో ఇద్దరు వృద్ధురాళ్ల హత్య కేసు మిస్టరీ వీడింది. నగల కోసమే కూరగాయల…

నెల్లూరులో భారీ ప్రదర్శన

Feb 16,2024 | 13:03

ప్రజాశక్తి-నెల్లూరు రూరల్ : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కార్మిక, కర్షక, రైతు, రవాణా సంఘాలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి భారీ ప్రదర్శనగా గాంధీ బొమ్మ సెంటర్లోని…

నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై బంద్

Feb 16,2024 | 13:00

ప్రజాశక్తి-మర్రిపాడు : మండల కేంద్రంలో నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై నిర్వహించిన దేశవ్యాప్త గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మెను సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.…