Nellore District

  • Home
  • ఎకరాకు రూ.మూడు లక్షలు పరిహారం ఇవ్వండి

Nellore District

ఎకరాకు రూ.మూడు లక్షలు పరిహారం ఇవ్వండి

Aug 12,2024 | 20:47

 ఎపి జెన్‌కో గేటు ఎదుట సిపిఎం ధర్నా ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, నేలటూరు గ్రామ పరిధిలోని ఎపి జెన్‌కో యాష్‌ పాండు కట్టకు…

రైతుల బతుకులు బుగ్గి!

Aug 5,2024 | 00:11

350 ఎకరాల్లో బూడిద మేటలు వ్యవసాయం ఇక అనుమానమే ఎపి జెన్‌కో అధికారుల నిర్లక్ష్య ఫలితం ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి, యంత్రాంగం : కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో…

బాధిత రైతులను ఆదుకుంటాం

Aug 4,2024 | 21:40

విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నెల్లూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ప్లాంటు బూడిద చెరువు గండి వల్ల దెబ్బతిన్న పొలాల రైతులను…

తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Aug 4,2024 | 18:27

బూడిద చెరువు కట్ట తెగిపోయిన ఘటనపై సిపిఎం ప్రజాశక్తి-నెల్లూరు: నేలటూరులోని ఏపీ జెన్కో యాష్ పాండ్ కట్ట తెగిన ప్రదేశాన్ని సిపిఎం నెల్లూరు జిల్లా బృందం పరిశీలించింది.…

యాష్‌పాండ్‌కు గండి

Aug 4,2024 | 00:07

పొలాల్లోకి బూడిద నీరు భయాందోళనలో పలు గ్రామాల ప్రజలు ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సమీపంలోని దామోదరం…

యార్డులో సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Jul 29,2024 | 13:35

ది రైల్వే వాగన్ లోడింగ్ అండ్ అన్ లోడింగ్ వర్కర్స్ యూనియన్ ప్రజాశక్తి-కోవూరు : కోవూరు మండలం పడుగుపాడు రైల్వే యార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ది…

పేదల బడ్జెటా? పెట్టుబడిదారుల బడ్జెటా?

Jul 25,2024 | 13:16

సిపియం ప్రజాశక్తి-నెల్లూరు : బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ ని సి.పి.ఎం దేశ వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో…

Bread Festival – 3 రోజుల రొట్టెల పండుగకు రూ.5 కోట్లు : సిఎం చంద్రబాబు

Jul 19,2024 | 12:14

నెల్లూరు : నెల్లూరు జిల్లాలోని బారాషహీద్‌ దర్గాలో మూడోరోజు రొట్టెల పండగ వేడుకల నిర్వహణకు రూ.5 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.…

ప్రముఖ కవి అడిగోపుల వెంకటరత్నం కన్నుమూత

Jul 19,2024 | 12:19

ప్రముఖ కవి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం గౌరవ సలహాదారులు అడిగోపుల వెంకటరత్నం ఈరోజు ఉదయం తిరుపతిలో కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల సాహితీ స్రవంతి రాష్ట్ర…