officials

  • Home
  • కంప చెట్లలో జింక పిల్ల

officials

కంప చెట్లలో జింక పిల్ల

Mar 25,2025 | 21:44

సంరక్షిస్తున్న అటవీశాఖ అధికారులు ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణ శివారు అటవీశాఖ నగరవనం సమీపంలోని కంప చెట్లలో రోజుల…

మళ్లీ బర్డ్‌ ఫ్లూ కలకలం

Mar 24,2025 | 00:03

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణలో మళ్లీ బర్డ్‌ ఫ్లూ కలకలం రేపింది. దాదాపు నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూ వ్యాధి కోళ్లకు సోకిందన్న…

ప్రభుత్వ లక్ష్యం మేరకు అధికారులు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు

Mar 21,2025 | 15:39

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతికి, రాజకీయాలకు తావు లేకుండా పనులు కూలీలలకు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…

ఏపీ ఫైబర్‌ నెట్‌ ఉన్నతాధికారులపై చైర్మన్‌ వేటు

Feb 20,2025 | 18:40

ప్రజాశక్తి-అమరావతి: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నట్లు ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ జీవీ రెడ్డి గురువారం ప్రకటించారు. ఫైబర్‌ నెట్‌ బిజినెస్‌ హెడ్‌…

అధికారులు సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలి : ఆర్డీవో జీవీ సత్యవాణి

Feb 14,2025 | 14:27

ప్రజాశక్తి-చీపురుపల్లి (విజయనగరం) : చీపురుపల్లి మేజర్‌ పంచాయతీ పరిధిలో గల శ్రీ కనకమహాలక్ష్మి 27వ జాతర మహౌత్సవాన్ని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని చీపురుపల్లి రెవెన్యూ…

పారిశుధ్య పనుల పై అధికారులను మందలించిన కమిషనర్‌ ఎన్‌.మౌర్య

Jan 21,2025 | 13:36

ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : నగరపాలక సంస్థ పరిధిలోని ఎస్‌.టి.వి.నగర్‌, ఇందిరానగర్‌ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను మంగళవారం ఉదయం ఆరోగ్య శాఖ, ఇంజినీరింగ్‌ అధికారులతో కలసి కమిషనర్‌…

జర్నలిస్టు ఇల్లు కూల్చివేతపై కలెక్టర్‌, అధికారులపై క్రిమినల్‌ కేసు

Jan 4,2025 | 00:03

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌ ‘బుల్డోజర్‌ న్యాయం’ పేరుతో చేస్తున్న దుర్మార్గం అక్కడి అధికారుల మెడకు చుట్టుకుంది. ఓ జర్నలిస్ట్‌ ఇంటిని అక్రమంగా కూల్చేశారన్న కేసులో..…

షికారీలపై ‘మత’ముద్ర

Dec 18,2024 | 03:15

షాపులు కూల్చివేత వీధినపడ్డ 500 కుటుంబాలు మతోన్మాదుల కుట్ర టిటిడి, ఫారెస్టు అధికారుల వేధింపులు ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : షికారీలు సంచార జాతులవారు. రెక్కాడితేగానీ డొక్కాడని…

తొమ్మిది నెలల్లో అమరావతిలో అధికారులకు నివాసాలు

Dec 16,2024 | 23:19

రాజధానిలోని నీరుకొండ పర్యటనలో మంత్రి నారాయణ ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ (గుంటూరు జిల్లా) : అమరావతిలో అధికారుల నివాసాలు తొమ్మిది నెలల్లో సిద్దం చేస్తామని రాష్ట్ర…