మనీషా ‘బ్రేక్’ చేసింది…
తాలిబన్లు వేసిన బాంబుదాడి నుండి వెంట్రుకవాసిలో తప్పించుకుని ఆప్ఘన్ నుండి పాకిస్తాన్కు చేరుకుంది 18 ఏళ్ల మనీషా. ఆమెతోటే తన పదేళ్ల చిట్టి తమ్ముడు కూడా ఉన్నాడు.…
తాలిబన్లు వేసిన బాంబుదాడి నుండి వెంట్రుకవాసిలో తప్పించుకుని ఆప్ఘన్ నుండి పాకిస్తాన్కు చేరుకుంది 18 ఏళ్ల మనీషా. ఆమెతోటే తన పదేళ్ల చిట్టి తమ్ముడు కూడా ఉన్నాడు.…
తాజా ర్యాంకింగ్స్తో పారిస్కు.. 26నుంచి పారిస్ ఒలింపిక్స్ న్యూఢిల్లీ: ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్కు మరో రెండు ఒలింపిక్స్ బెర్త్లు దక్కాయి. జెస్విన్ ఆలిడ్రిన్(లాంగ్జంప్), అంకిత…
ఒలింపిక్స్లో పాల్గనేందుకు గ్రీన్ సిగ్నల్ ముంబయి: భారత స్టార్ షూటర్ శ్రేయాస్ సింగ్కు ఊరట లభించింది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఎఐ) తొలుత ప్రకటించిన జట్టులో…
భోపాల్: అంజుమ్ మోద్గిల్ పారిస్ ఒలింపిక్స్ ట్రయల్స్లో సత్తా చాటుతోంది. మధ్యప్రదేశ్ అకాడమీలో జరుగుతున్న షూటింగ్ ట్రయల్స్లో అంజుమ్ 50మీ. రైఫిల్-3 పొజిషన్లో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం…
ఆసియా ఓషియానా ఒలింపిక్ క్వాలిఫికేషన్ సియోల్(ద.కొరియా): భారత రోయర్ బల్రాజ్ పన్వర్ పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ రెగట్టా పోటీల్లో…
పారిస్ ఒలింపిక్స్కు అర్హత న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్(టిటి) టీమ్ జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించి చరిత్ర సృష్టించాయి. ఒలింపిక్స్కు టీమ్ విభాగంలో పురుషుల, మహిళల…