PCC chief Sharmila

  • Home
  • మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు : పిసిసి చీఫ్‌ షర్మిల

PCC chief Sharmila

మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు : పిసిసి చీఫ్‌ షర్మిల

Mar 8,2025 | 21:32

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గత ఐదేళ్లలో మహిళలపై అఘాయిత్యాలు 25 శాతం పెరగడం, 54 వేల మంది మహిళల మిస్సింగ్‌ కేసులు నమోదు కావడం అత్యంత దారుణమని…

అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలి : షర్మిల

Feb 20,2025 | 20:33

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు వెళ్లే అంశంపై వైసిసి పార్టీ తమ వైఖరేంటో వెల్లడించాలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. అసెంబ్లీకి…

బీహార్‌ ఎన్నికల బడ్జెట్‌ : షర్మిల

Feb 1,2025 | 22:07

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది భారత్‌ బడ్జెట్‌ కాదని, బీహార్‌ ఎన్నికల బడ్జెట్‌ అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు.…

సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ ఫ్లాప్‌

Jan 25,2025 | 23:01

అమలుకు ప్రతినెలా ‘థాలీ బజావో’ వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సూపర్‌సిక్స్‌లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలనూ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ…

వైఎస్‌ జగన్‌ విశ్వసనీయత కోల్పోయారు : షర్మిల

Jan 25,2025 | 18:23

ప్రజాశక్తి-అమరావతి : వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాపై ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడటం…

తక్షణమే తప్పుకో !

Dec 19,2024 | 21:36

అమిత్‌ షా రాజీనామాకు షర్మిల డిమాండ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజ్యాంగ రూపకర్త బిఆర్‌ అంబేద్కర్‌పై పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా క్షమాపణలు…

సెకితో ఒప్పందాలపై ఎసిబికి నేడు ఫిర్యాదు

Dec 4,2024 | 22:25

పిసిసి అధ్యక్షులు షర్మిల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సెకితో విద్యుత్‌ ఒప్పందాలపై ఎసిబికి గురవారం ఫిర్యాదు చేయనున్నట్లు పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల తెలిపారు. విజయవాడలోని కాంగ్రెస్‌…

దేశంలో బిజెపి రాజ్యాంగం :  పిసిసి చీఫ్‌ షర్మిల విమర్శ

Nov 26,2024 | 23:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో ఇప్పుడు బిజెపి రాజ్యాంగం అమలవుతోందని పిసిసి చీఫ్‌ వైఎస్‌ షర్మిల విమర్శించారు. ప్రాధమిక హక్కులకు విలువ లేదన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌…

పెద్ద దర్గాను దర్శించుకున్న పిసిసి చీఫ్‌ షర్మిల

Nov 19,2024 | 20:55

ప్రజాశక్తి – కడప : కడప జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన అమీన్‌పీర్‌ పెద్ద దర్గాను పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల మంగళవారం దర్శించుకున్నారు. దర్గా సంప్రదాయం ప్రకారం ఆమెకు…