మద్యాన్ని నియంత్రించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి : సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శంకరరావు
ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : మద్యాన్ని నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు డిమాండ్ చేశారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో మంగళవారం ఆయన…