జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న సంజయ్ కుమార్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ నుంచి సుప్రీం కోర్టు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ నుంచి సుప్రీం కోర్టు…
హైదరాబాద్ : షాద్నగర్లో దళిత మహిళపై పోలీసుల దాడిని కేటీఆర్ ఖండించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా? అని మండిపడ్డారు.…
కర్నూలు రేంజ్ డిఐజి ప్రవీణ్ ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డుల దహనం కేసులో మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్బాషాపై కేసు నమోదు…
అక్రమ కేసులు పెట్టిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ ప్రజాశక్తి -అనంతపురం క్రైం : మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్రెడ్డి అనంతపురంలో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించారు.…
హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్కు నోటీసులు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18లోపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో…
ప్రజాశక్తి – రామసముద్రం(అన్నమయ్యజిల్లా) : కులంపేరుతో దూషించిన కేసులో రామసముద్రం జడ్పీటీసీ రామచంద్రారెడ్డిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల…
సిపిఎం పశ్చిమ బెంగాల్ కార్యదర్శి సలీంపై కేసు కొల్కతా : ఆర్ఎస్ఎస్ ప్లేబుక్లోని అధ్యాయాలనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత మమతా బెనర్జీ అనుసరిస్తున్నారని, ఆమె…
సిసి కెమెరాలను పరిశీలించిన పోలీసులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన ఘటనలో పోలీసులు ఇప్పుడు విచారణ…
ప్రజాశక్తి – ఆరిలోవ (విశాఖపట్నం) :హయగ్రీవ భూముల వ్యవహారంలో విశాఖ మాజీ ఎంపి ఎంవివి.సత్యనారాయణ, ఆయన అనుచరుడు, ఆడిటర్ గన్మమనేని వెంకటేశ్వరరావు (జివి), పార్టనర్ గద్దె బ్రహ్మాజీలపై…