‘పున:ప్రారంభం’ విజయవంతం : సిఎం చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల…
మే 1 నుంచి 15 వరకు దరకాస్తుల స్వీకరణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎపి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ (సిఐడి) విభాగంలో 28 హోంగార్డుల…
న్యూఢిల్లీ : ప్రజాదరణ పొందిన రూహ్ అఫ్జా పానీయంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తాను పెట్టిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను తొలగించేందుకు యోగా గురువు బాబా…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పలు పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 214 గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న…
ప్రజాశక్తి-అమరావతి : సోషల్ మీడియా పోస్టులపై నమోదైన కేసుల్లో మేజిస్ట్రేట్ కోర్టు యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఫిర్యాదులో లేని అంశాలపై పోలీసులు కేసు…
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం మృతుల్లో ముగ్గురు విద్యార్థులు, భార్యాభర్తలు ప్రజాశక్తి- యంత్రాంగం : రోడ్లు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. వారిలో…
రెండు కేటగిరీలుగా విభజన మూడో లిస్ట్ కోసం ఎదురుచూపులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం కార్పొరేషన్ ఛైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు/ బోర్డులను రెండు కేటగిరీలుగా…
శ్రీ ప్రతిపక్షాల వ్యతిరేకతతో చర్యలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో లేటరల్ ఎంట్రీతో ఉద్యోగాల భర్తీ సమస్యను పరిశీలించడానికి పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ శాఖల్లోని కీలక పోస్టుల…
ఎంఇవో కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కెజిబివి)ల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర (నాన్టీచింగ్) సిబ్బంది పోస్టులను పొరుగు సేవల…