priyanka gandhi

  • Home
  • భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న ఎన్‌డిఎ

priyanka gandhi

భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న ఎన్‌డిఎ

Feb 9,2025 | 15:54

వయనాడ్‌ : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తోందని కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. వయనాడ్‌లో ఆదివారం…

బిజెపి రాజ్యాంగానికి వ్యతిరేకం : ప్రియాంకగాంధీ

Jan 22,2025 | 00:04

బెలగావి : రాజ్యాంగానికి బిజెపి వ్యతిరేకమని, అసమానతలతో కూడిన సమాజాన్ని ఆ పార్టీ కోర్టుకుంటుందని కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంక గాంధీ విమర్శించారు. మంగళవారం బెలగావిలో జరిగిన జైబాపు,…

రూపాయి పతనంపై మౌనం వీడండి : ప్రియాంక గాంధీ

Jan 11,2025 | 23:19

న్యూఢిల్లీ : అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా తగ్గిపోవడంపై కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రూపాయి పతనంపై ప్రధానమంత్రి నరేంద్ర…

Priyanka Gandhi : అసంబద్ధమైన వ్యాఖ్యలు

Jan 8,2025 | 17:41

న్యూఢిల్లీ : బిజెపి మాజీ ఎంపి రమేష్‌ బిదూరి అనుచిత వ్యాఖ్యలపై వయనాడ్‌ ఎంపి ప్రియాంక గాంధీ బుధవారం స్పందించారు. ఎన్నికల సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు హాస్యాస్పదమని,…

ప్రియాంక గాంధీపై బిధూరి నోటి దురుసు

Jan 6,2025 | 00:24

కాంగ్రెస్‌ నేతల ఖండన న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంక గాంధీపై అనుచితమైన, అసభ్య వ్యాఖ్యలు చేసి సీనియర్‌ బిజెపి నేత, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధి…

BPSC protests : విద్యార్థులపై దమనకాండ దుర్మార్గం

Dec 31,2024 | 00:05

 బీహార్‌ ప్రభుత్వ తీరుపై పలు పార్టీల ఆగ్రహం పాట్నా : బీహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (బిపిఎస్‌సి) అభ్యర్థులపై రాష్ట్రప్రభుత్వం కర్కశంగా దాడి చేయడాన్ని పలు పార్టీల…

అమిత్‌షాను రక్షించేందుకు బిజెపి పన్నిన కుట్ర : ప్రియాంక గాంధీ

Dec 19,2024 | 18:23

న్యూఢిల్లీ :   లోక్‌సభ ప్రతిపక్ష నేత, తన సోదరుడు రాహుల్‌ గాంధీపై వచ్చిన ఆరోపణలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, ఎంపి ప్రియాంక గాంధీ గురువారం తోసిపుచ్చారు. కేంద్ర…

జమిలిపై జెపిసి కమిటీలో ప్రియాంక గాంధీకి చోటు ..!

Dec 18,2024 | 16:43

న్యూఢిల్లీ :   ఒకే దేశం, ఒకే ఎన్నికపై నియమించిన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)లో ప్రియాంక గాంధీకి చోటు దక్కినట్లు సంబంధిత వర్గాలు బుధవారం ప్ర కటించాయి.…

పార్లమెంట్‌ వేదికగా పాలస్తీనాకు ప్రియాంక గాంధీ మద్దతు

Dec 16,2024 | 16:29

న్యూఢిల్లీ :   పాలస్తీనా ప్రజలకు పార్లమెంట్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, ఎంపి ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. పాలస్తీనా అనే పదం, పాలస్తీనా చిహ్నాలను ముద్రించిన…