భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న ఎన్డిఎ
వయనాడ్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తోందని కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. వయనాడ్లో ఆదివారం…
వయనాడ్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తోందని కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. వయనాడ్లో ఆదివారం…
బెలగావి : రాజ్యాంగానికి బిజెపి వ్యతిరేకమని, అసమానతలతో కూడిన సమాజాన్ని ఆ పార్టీ కోర్టుకుంటుందని కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ విమర్శించారు. మంగళవారం బెలగావిలో జరిగిన జైబాపు,…
న్యూఢిల్లీ : అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా తగ్గిపోవడంపై కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రూపాయి పతనంపై ప్రధానమంత్రి నరేంద్ర…
న్యూఢిల్లీ : బిజెపి మాజీ ఎంపి రమేష్ బిదూరి అనుచిత వ్యాఖ్యలపై వయనాడ్ ఎంపి ప్రియాంక గాంధీ బుధవారం స్పందించారు. ఎన్నికల సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు హాస్యాస్పదమని,…
కాంగ్రెస్ నేతల ఖండన న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీపై అనుచితమైన, అసభ్య వ్యాఖ్యలు చేసి సీనియర్ బిజెపి నేత, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధి…
బీహార్ ప్రభుత్వ తీరుపై పలు పార్టీల ఆగ్రహం పాట్నా : బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్సి) అభ్యర్థులపై రాష్ట్రప్రభుత్వం కర్కశంగా దాడి చేయడాన్ని పలు పార్టీల…
న్యూఢిల్లీ : లోక్సభ ప్రతిపక్ష నేత, తన సోదరుడు రాహుల్ గాంధీపై వచ్చిన ఆరోపణలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపి ప్రియాంక గాంధీ గురువారం తోసిపుచ్చారు. కేంద్ర…
న్యూఢిల్లీ : ఒకే దేశం, ఒకే ఎన్నికపై నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)లో ప్రియాంక గాంధీకి చోటు దక్కినట్లు సంబంధిత వర్గాలు బుధవారం ప్ర కటించాయి.…
న్యూఢిల్లీ : పాలస్తీనా ప్రజలకు పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపి ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. పాలస్తీనా అనే పదం, పాలస్తీనా చిహ్నాలను ముద్రించిన…