problems

  • Home
  • రోడ్డుపై మట్టికుప్పలు – వాహనదారులకు సమస్యలు

problems

రోడ్డుపై మట్టికుప్పలు – వాహనదారులకు సమస్యలు

Aug 12,2024 | 10:47

ప్రజశక్తి-రొద్దం (అనంతపురం) : రోడ్డుపై మట్టికుప్పలతో వాహనదారులకు సమస్యలగా మారింది. మండలంలోని రొద్దంలో పెనుకొండ పావగడ ప్రధాన రహదారిలో మెయిన్‌ బజార్లో నుంచి వైస్సార్‌ విగ్రహం వరకు…

ఎయిడెడ్ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం

Aug 11,2024 | 15:57

ప్రజాశక్తి-అమరావతి: ఎయిడెడ్ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రం ముఖ్యమంత్రి సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గేల్డ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి చిట్టిబాబు, ఎల్కే చిన్నప్ప, ప్రతినిధి…

కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలి : జిల్లా కౌలు రైతు సంఘం

Aug 2,2024 | 16:34

ప్రజాశక్తి-కాజులూరు (అనంతపురం) : కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి వల్లు రాజబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన కాజులూరు…

వరద బాధితుల సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌

Jul 28,2024 | 14:41

చింతూరు (అల్లూరి) : చింతూరు మండలంలోని చట్టిలో అల్లురి జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ఆదివారం పర్యటించారు. అక్కడి వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలవరం…

ఆర్‌టిసి రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Jul 25,2024 | 00:58

ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అరకొర పెన్షన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్‌టిసి రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, వారికి కూడా…

మున్సిపల్‌ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలి : ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌

Jul 24,2024 | 16:34

చిత్తూరు : చిత్తూర్‌ కార్పొరేషన్‌ లోని ఉద్యోగులు కార్మికుల సమస్యలపై బుధవారం మున్సిపల్‌ పార్క్‌ నందు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌…

రోడ్డుపై సంత… సమస్యలతో చింత..!

Jul 8,2024 | 15:06

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : రోడ్డుపైనే వారపు సంత నిర్వహస్తుండటంతో వాహనదారులకు పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అధికారులు ఆ సమస్యను చూస్తూనే ఉంటారు.. కానీ స్పందించరు. దీనిపై…

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలి : సిఐటియు

Jun 28,2024 | 14:56

పుంగనూరు (చిత్తూరు) : ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని బలోపేతం చేసి సంస్థలో పని చేస్తున్న సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని శుక్రవారం పుంగనూరు డిపోలో జరిగిన…

సమస్యలు పరిష్కరించాల్సిందే.. – కాఫీ క్యూరింగ్‌ కార్మికుల ఆందోళన

Jun 15,2024 | 23:54

ప్రజాశక్తి – నర్సీపట్నం టౌన్‌ (అనకాపల్లి జిల్లా):తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని కాఫీ క్యూరింగ్‌ సెంటర్‌ వద్ద కార్మికులు శనివారం ఆందోళన…