తెలంగాణలో 187 మంది ఏఎస్ఐలకు పదోన్నతి
హైదరాబాద్: 1989-90 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుళ్లకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. ఆ బ్యాచ్లో ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్ రీజియన్లో పనిచేస్తున్న 187 మంది ఏఎస్ఐలకు..…
హైదరాబాద్: 1989-90 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుళ్లకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. ఆ బ్యాచ్లో ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్ రీజియన్లో పనిచేస్తున్న 187 మంది ఏఎస్ఐలకు..…
ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, సాల్మన్ ఆరోక్య రాజ్లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు…
హైదరాబాద్ : తెలంగాణలో 83 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది . ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా…
హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఆయనకు క్యాబినెట్ హోదాను…
ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : అంగన్వాడి ఆయాగా పనిచేస్తున్న ఎస్.అంజలికి టీచరుగా ఉద్యోగోన్నతిని కల్పిస్తూ శనివారం స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య కుమారుడు మహేంద్ర నాథ్ చేతుల మీదుగా…
న్యూఢిల్లీ : ఫెడరల్ యాంటీ మనీ లాండరింగ్ ఏజెన్సీలో 11 మంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) క్యాడర్ అధికారులను జాయింట్ డైరెక్టర్ (జేడీ) ర్యాంకుకు కేంద్రం పదోన్నతని కల్పించింది.…