promoted

  • Home
  • తెలంగాణలో 187 మంది ఏఎస్‌ఐలకు పదోన్నతి

promoted

తెలంగాణలో 187 మంది ఏఎస్‌ఐలకు పదోన్నతి

Jan 10,2025 | 18:50

హైదరాబాద్‌: 1989-90 బ్యాచ్‌ పోలీస్‌ కానిస్టేబుళ్లకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. ఆ బ్యాచ్‌లో ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌ రీజియన్‌లో పనిచేస్తున్న 187 మంది ఏఎస్‌ఐలకు..…

ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు..

Dec 31,2024 | 17:42

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతులు లభించాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సురేష్‌ కుమార్‌, సాల్మన్‌ ఆరోక్య రాజ్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు…

తెలంగాణలో 83 మంది డిప్యూటీ తహశీల్దార్లకు ప్రభుత్వం పదోన్నతి

Aug 30,2024 | 12:00

హైదరాబాద్‌ : తెలంగాణలో 83 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది . ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా…

వ్యవసాయ సలహాదారుగా పోచారం

Aug 21,2024 | 10:17

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఆయనకు క్యాబినెట్‌ హోదాను…

అంగన్వాడీ ఆయాకు టీచర్‌ గా ఉద్యోగోన్నతి

Aug 10,2024 | 13:01

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : అంగన్వాడి ఆయాగా పనిచేస్తున్న ఎస్‌.అంజలికి టీచరుగా ఉద్యోగోన్నతిని కల్పిస్తూ శనివారం స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య కుమారుడు మహేంద్ర నాథ్‌ చేతుల మీదుగా…

జేడీ ర్యాంకుకు 11 మంది ఈడీ క్యాడర్‌ అధికారులకు పదోన్నతులు

May 30,2024 | 07:12

న్యూఢిల్లీ : ఫెడరల్‌ యాంటీ మనీ లాండరింగ్‌ ఏజెన్సీలో 11 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) క్యాడర్‌ అధికారులను జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) ర్యాంకుకు కేంద్రం పదోన్నతని కల్పించింది.…