ప్రజలకు భారం లేకుండా విద్యుత్ కొనుగోళ్లు : మంత్రి గొట్టిపాటి రవికుమార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజలకు భారం లేకుండా విద్యుత్ కొనుగోళ్లు ఉండాలని విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్లపాటు చేసిన చారిత్రాత్మక…