రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దళిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి : దళిత, గిరిజన ప్రజా సంఘాల డిమాండ్
ప్రజాశక్తి – పుట్లూరు : మండలం ఎల్లుట్ల గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దళిత కుటుంబాల సభ్యులను దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు.…