Rain Effect – తిరుమలలో నిండిన జలాశయాలు
ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు…
ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు…
రాజుపాలెం వద్ద కాలువకు గండి గొల్లప్రోలలో నీట మునిగిన కాలనీలు, పంట పొలాలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సిఎం పవన్కళ్యాణ్ పర్యటన .ప్రజాశక్తి – కాకినాడ…
ప్రజాశక్తి-నెల్లూరు : నీటిపారుదల శాఖపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సరైన అవగాహన లేనికారణంగా రాష్ట్రంలోని జలాశయాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరించారని, ఫలితంగా రైతులు తీవ్రంగా…
ప్రజాశక్తి-చింతలపూడి : ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్ లోనికి గురువారం ఉదయం 8 గంటలకు వరద నీరు భారీగా…
నెల్లూరు : నెల్లూరు జిల్లాలోని జలాశయాలను పరిశీలించేందుకు తొలిసారిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం నెల్లూరులో పర్యటించనున్నారు. నెల్లూరు ఆర్ అండ్ బి…
25 లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్ధకం పొంచి ఉన్న తాగునీటి సమస్య ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నీటి నిల్వలు…
తుంగభద్రలో 5.59, శ్రీశైలంలో 33.7180 టిఎంసిలు గతేడాది కంటే పెరగనున్న నిల్వలు ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : గతేడాది తీవ్ర వర్షాభావం వల్ల పలు ప్రాజెక్టులు కనిష్ట నిల్వలకు…
గొలుగొండ (అనకాపల్లి) : చేపల వేటకు వెళ్లిన జాలరి జలాశయంలో గల్లంతవ్వగా అతడి మృతదేహాన్ని గుర్తించిన గజ వేటగాళ్లు బయటకు తీసిన ఘటన మంగళవారం గొలుగొండలో జరిగింది.…
శ్రీశైలంలో 34.788 టిఎంసిలు తుంగభద్రలో 5.48 టిఎంసిలు రబీ సాగును విరమించుకున్న రైతులు తాగునీటికీ కటకట ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : గత దశాబ్ద కాలంలో ఉమ్మడి కర్నూలు…