ప్రజాశక్తి వార్తకు స్పందన : నువ్వుల పంటను పరిశీలించిన ఏవో
సింహాద్రిపురం : మండలంలోని రావుల కొలను గ్రామంలో గడ్డి మందు కారణంగా ఎదుగుదలలేని నువ్వుల పంటను మండల వ్యవసాయ శాఖ అధికారి శివ మోహన్ రెడ్డి ఆదివారం…
సింహాద్రిపురం : మండలంలోని రావుల కొలను గ్రామంలో గడ్డి మందు కారణంగా ఎదుగుదలలేని నువ్వుల పంటను మండల వ్యవసాయ శాఖ అధికారి శివ మోహన్ రెడ్డి ఆదివారం…
విశాఖలో సిపిఎం నిరసనలు ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : విశాఖ స్టీల్ప్లాంట్కు సొంతగనులు కేటాయిస్తామనిగానీ, ప్రయివేటీకరణ చేయబోమనిగానీ, కార్మికులకు, ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామనిగానీ, సెయిల్లో విలీనం చేస్తామని…
ప్రజాశక్తి – రామసముద్రం (అన్నమయ్య) : రామా నేత్రాలయా ఆధ్వర్యంలో చెంబకూరు కేంద్రంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 200…
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ (తూర్పు గోదావరి) : జూన్ 24 సోమవారం నుంచి ”ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం” ద్వారా ప్రజల నుంచి ”మీకోసం” వేదిక ద్వారా…
శ్రీకాకుళం : ప్రజాశక్తి దినపత్రికలో నేడు వెలువడిన ‘ అధికారుల నిర్లక్ష్యం ‘ అనే వార్తకు వెంటనే అధికారుల నుండి ప్రతిస్పందన వచ్చింది. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా…
ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని… సోమవారం ఉదయం నర్సాపురంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆర్ డి ఓ అచ్యుత్ అంబరీష్…