బుడుమూరు వద్ద రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి
ద్విచక్రవాహనం లారీని ఢీకొన్న కారు పుట్టినరోజు వేడుకలకు వెళుతుండగా ప్రమాదం ప్రజాశక్తి-లావేరు : శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని జాతీయ రహదారిపై బుడుమూరు సమీపంలో శనివారం సాయంత్రం…
ద్విచక్రవాహనం లారీని ఢీకొన్న కారు పుట్టినరోజు వేడుకలకు వెళుతుండగా ప్రమాదం ప్రజాశక్తి-లావేరు : శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని జాతీయ రహదారిపై బుడుమూరు సమీపంలో శనివారం సాయంత్రం…
వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం మృతుల్లో దంపతులు ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులు రక్తమోడుతున్నాయి. శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో…
ప్రజాశక్తి – చాపాడు(మైదుకూరు) : కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగాయపల్లె వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పి చలమయ్య, లక్ష్మీదేవి దంపతులు అక్కడికక్కడే…
ధర్ : మధ్యప్రదేశ్ ధర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్యాస్ ట్యాంకర్ రాంగ్ సైడ్…
11 మందికి గాయాలు ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్ : ఎదురుగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయిన ఆర్టిసి బస్సు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో 11…
సిద్ధి: మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో ట్రక్కు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్యూవీ) ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సిద్ధి-బహ్రీ…
ఏడుగురు మృతి ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, యంత్రాంగం : తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. తిరుత్తణి వద్ద బస్సు, లారీ ఢకొీనడంతో ఏడుగురు మరణించారు.…
ప్రజాశక్తి – జగ్గంపేట (కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం జంక్షన్ సమీపంలోని 216 నంబరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు…
చిన్నారి సహా నలుగురు మృతి ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం నగర శివార్లలోని కూడేరు మండల పరిధిలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు…