road accident

  • Home
  • బుడుమూరు వద్ద రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి

road accident

బుడుమూరు వద్ద రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి

Mar 16,2025 | 19:23

ద్విచక్రవాహనం లారీని ఢీకొన్న కారు పుట్టినరోజు వేడుకలకు వెళుతుండగా ప్రమాదం ప్రజాశక్తి-లావేరు : శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని జాతీయ రహదారిపై బుడుమూరు సమీపంలో శనివారం సాయంత్రం…

రక్తమోడిన రహదారులు

Mar 15,2025 | 00:05

వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం మృతుల్లో దంపతులు ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులు రక్తమోడుతున్నాయి. శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో…

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

Mar 14,2025 | 17:27

ప్రజాశక్తి – చాపాడు(మైదుకూరు) : కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగాయపల్లె వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పి చలమయ్య, లక్ష్మీదేవి దంపతులు అక్కడికక్కడే…

Road accident : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

Mar 13,2025 | 11:23

ధర్‌ : మధ్యప్రదేశ్‌ ధర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్యాస్‌ ట్యాంకర్‌ రాంగ్‌ సైడ్‌…

లారీని ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు

Mar 12,2025 | 21:20

11 మందికి గాయాలు ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌ : ఎదురుగా వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయిన ఆర్‌టిసి బస్సు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో 11…

ట్రక్కు-ఎస్‌యూవీ ఢీకొని ఏడుగురు మృతి

Mar 10,2025 | 09:10

సిద్ధి: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ట్రక్కు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సిద్ధి-బహ్రీ…

తమిళనాడులో ఘోర ప్రమాదం

Mar 8,2025 | 07:36

ఏడుగురు మృతి ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, యంత్రాంగం : తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. తిరుత్తణి వద్ద బస్సు, లారీ ఢకొీనడంతో ఏడుగురు మరణించారు.…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

Mar 3,2025 | 23:59

ప్రజాశక్తి – జగ్గంపేట (కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం జంక్షన్‌ సమీపంలోని 216 నంబరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు…

ఆటోను ఢీకొన్న కారు

Mar 2,2025 | 21:10

చిన్నారి సహా నలుగురు మృతి ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురం నగర శివార్లలోని కూడేరు మండల పరిధిలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు…