road accident

  • Home
  • యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం

road accident

యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం

Feb 15,2025 | 23:55

పది మంది మృతి.. 19 మందికి తీవ్ర గాయాలు కుంభమేళాకు వెళ్తుండగా ఘటన లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకున్నది. మీర్జాపుర్‌- ప్రయాగ్‌రాజ్‌…

MP: బైక్ పై బోల్తా పడిన ట్రక్కు – ఇద్దరు మృతి

Feb 15,2025 | 11:11

సింగ్రౌలి: మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో బొగ్గుతో నిండిన డంపర్ ట్రక్కు మోటార్‌సైకిల్‌పై బోల్తా పడటంతో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంతో ఆగ్రహించిన స్థానికులు రోడ్డు దిగ్బంధం నిర్వహించి…

Road accident : మహాకుంభమేళా నుంచి తిరిగి వస్తూ.. ట్రాక్టర్‌ బోల్తాపడి 34 మందికి గాయాలు

Feb 13,2025 | 12:16

కస్గంజ్‌ : ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొని తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 34 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన…

ప్రమాదంలో గాయపడ్డ యువతికి సపర్యలు చేసిన హోంమంత్రి అనిత 

Feb 10,2025 | 10:38

ఇంటర్నెట్: రోడ్డు ప్రమాద బాధితురాలికి స్వయంగా సపర్యలు చేసి హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. హోంమంత్రి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్తుండగా.. నర్సరావుపేట బైపాస్ రోడ్డులోని…

Accident: పల్నాడులో తీవ్ర విషాదం

Feb 9,2025 | 22:42

 గుంతల్లో ట్రాక్టర్‌ బోల్తా  నలుగురు మహిళా కూలీలు దుర్మరణం ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి ప్రజాశక్తి-ముప్పాళ్ల (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చేసుకుంది. ట్రాక్టర్‌…

ఘోర ప్రమాదం.. 39 మంది సజీవ దహనం

Feb 9,2025 | 10:53

దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 38 మంది మరణించారు. టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈఘటన…

రోడ్డు ప్రమాదంతో భర్త మృతి.. న్యాయం చేయాలని భార్య ధర్నా

Feb 6,2025 | 14:04

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పుగోదావరి) : రోడ్డు ప్రమాదంతో భర్త మృతి చెందడంతో న్యాయం చేయాలని భార్య బందువులు, గ్రామస్తులతో రోడ్డుపై ధర్నాకు దిగింది. దీంతో ఇరువైపులా ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది.…

రోడ్డు ప్రమాదం – మహిళా ఎస్‌ఐ, మరొకరు మృతి

Feb 4,2025 | 11:16

గొల్లపల్లి (జగిత్యాల) : రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్‌ఐ మృతి చెందిన ఘటన మంగళవారం జగిత్యాలలో జరిగింది. ఎస్‌ఐ శ్వేత నడుపుతున్న కారు గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు…

పంజాబ్‌లో రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

Feb 1,2025 | 00:33

ఫిరోజ్‌పూర్‌ : ఒక ట్రక్కు – వ్యాన్‌ ఢీ కొనడంతో తొమ్మిదిమంది మరణించగా, మరో తొమ్మిది మంది గాయపడిన ఘటన పంజాబ్‌లో శుక్రవారం జరిగింది. ఫిరోజ్‌పూర్‌ జిల్లా…