టిడిపి ఎంపి అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం
ప్రజాశక్తి-ధర్మవరం: హిందూపురం పార్లమెంట్ టిడిపి అభ్యర్థి పార్థసారధికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అనంతపురం నుండి మడకశిరకు వెళ్తుండగా ఈ ప్రమాదం…
ప్రజాశక్తి-ధర్మవరం: హిందూపురం పార్లమెంట్ టిడిపి అభ్యర్థి పార్థసారధికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అనంతపురం నుండి మడకశిరకు వెళ్తుండగా ఈ ప్రమాదం…
ప్రజాశక్తి-కావలి రూరల్ :నెల్లూరులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్టేక్ చేయబోయి మరో లారీని కారు ఢకొీన్నది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే…
జగ్గయ్యపేట (ఎన్టీఆర్ జిల్లా) : బైక్ను స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట వద్ద జరిగింది.…
హుజూరాబాద్ : అమెరికాలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబ…
-ఒక విద్యార్థికి తీవ్రంగా, పలువురికి స్వల్పంగా గాయాలు ప్రజాశక్తి- చింతలపూడి :విద్యార్థులతో వెళ్తున్న ఆటో, ద్విచక్ర వాహనం ఢకొీని ఒకరు మృతి చెందారు. ఒక విద్యార్థికి తీవ్రంగానూ,…
హైదరాబాద్ : ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లిన సంఘటన కామారెడ్డి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ బస్సు బాన్సువాడ…
ఐదుగురు వలస కార్మికులు దుర్మరణం ప్రజాశక్తి-బిట్రగుంట : శ్రీరామనవమి సామగ్రి కొనేందుకు వెళ్తుండగా ఐదుగురు వలస కార్మికులు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢకొీట్టడంతో…
హైదరాబాద్: స్కూల్ వ్యాన్ ఢీకొని రెండు సంవత్సరాల బాలిక మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని మద్దుట్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా…
బాలుడు మృతి ప్రజాశక్తి – కశింకోట : ఆనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న టిఫిన్…