Smart Meters

  • Home
  • ‘స్మార్ట్‌ మీటర్లు మా ఇంటికి వద్దు’

Smart Meters

‘స్మార్ట్‌ మీటర్లు మా ఇంటికి వద్దు’

Mar 29,2025 | 20:58

సిపిఎం ఆధ్వర్యంలో పోస్టర్ల ప్రచారం ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ : ప్రజలకు భారమైన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్‌ మీటర్లు రద్దు చేయాలని, సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని…

ట్రూఅప్‌ ఛార్జీలు స్మార్ట్‌ మీటర్లపై జనాగ్రహం

Mar 29,2025 | 00:54

రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు విద్యుత్‌ బిల్లుల దహనం విద్యుత్‌ సంస్కరణలను రద్దు చేయాలి : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి-యంత్రాంగం : విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు, ట్రూఅప్‌…

స్మార్ట్‌ మీటర్లపై ఏపిఈఆర్‌సి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి : సిపిఎం డిమాండ్‌

Feb 28,2025 | 00:14

ప్రజాశక్తి-అమరావతి : స్మార్ట్‌ మీటర్లపై ఏపిఈఆర్‌సి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటన…

చిరు వ్యాపారులపై విద్యుత్‌ వడ్డన ఉపసంహరించండి : సిపిఎం డిమాండ్‌

Feb 22,2025 | 00:37

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చిరు వ్యాపారులపై విద్యుత్‌ వడ్డన ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్రకమిటీ డిమాండ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) ప్రకటించిన 2025-26 విద్యుత్‌…

Smart Meters: షాక్‌ కొడుతున్న స్మార్ట్‌ మీటర్లు

Feb 7,2025 | 21:07

 పాత మీటర్‌ ఉన్నప్పుడు రూ.3,452  స్మార్ట్‌ మీటర్‌ బిగించాక రూ. 41,650  బిల్లును చూసి ఖంగుతిన్న వెల్డింగ్‌ షాపు నిర్వాహకుడు ప్రజాశక్తి – తుగ్గలి (కర్నూలు) :…

షాకిచ్చిన స్మార్ట్‌ మీటర్‌!

Jan 30,2025 | 00:47

వెల్డింగ్‌ షాపు యజమానికి రూ.30,758 బిల్లు పాత మీటరు ఉన్నప్పుడు నెలకు రూ.3,380 మాత్రమే బిల్లు వినియోగం తగ్గినా అధికంగా బిల్లు ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్‌ :…

స్మార్ట్‌ మీటర్లు వచ్చేశాయ్…

Dec 16,2024 | 17:07

ప్రజాశక్తి-యల్లనూరు (తిరుపతి) : స్థానిక మండల కేంద్రం లోని దుకాణాలకు వడ్రంగి షాపు లకు లకు సోమవారం స్మార్ట్‌ మీటర్లు అమర్చారు. దీంతో ప్రజల్లో అలజడి మొదలైంది.…

Smart Meters: అందరికీ ‘స్మార్ట్‌’ మోత

Dec 7,2024 | 06:53

ప్రీ పెయిడ్ మీటర్లు బిగిస్తాం…  టైమ్‌ ఆఫ్‌ డే టారీఫ్‌ అమలు చేస్తాం విధి విధానాలు చెప్పండి ఎపిఇఆర్‌సికి డిస్కంల ప్రతిపాదన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజానీకంపై…

ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను బిగించొద్దు

Nov 21,2024 | 21:40

విద్యుత్‌ భవన్‌ ఎదుట సిపిఎం, సిపిఐ ధర్నా ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి  : స్మార్ట్‌ మీటర్లు బిగించొద్దని, ట్రూ అప్‌ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని…