శ్రీలంకకూ ఫోన్పే సేవల విస్తరణ
న్యూఢిల్లీ : ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ఫోన్పే కొత్తగా తన సేవలను శ్రీలంకకు విస్తరించినట్లు ప్రకటించింది. ఆ దేశంలో లంకాపేతో కలిసి సేవలను అందించనున్నట్లు గురువారం వెల్లడించింది.…
న్యూఢిల్లీ : ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ఫోన్పే కొత్తగా తన సేవలను శ్రీలంకకు విస్తరించినట్లు ప్రకటించింది. ఆ దేశంలో లంకాపేతో కలిసి సేవలను అందించనున్నట్లు గురువారం వెల్లడించింది.…
తమిళనాడు : తమిళనాడు పుదుకోట్టై జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులను ఆదివారం తెల్లవారుజామున చేపలు వేటలో అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలపై శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. మత్స్యకారులు శనివారం…
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగపై మూడు మ్యాచ్ల సస్పెన్షన్ వేటు పడింది. ఆఫ్ఘనిస్తాన్తో మూడో టీ20లో ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ను దూషించినందుకు గాను…
మూడో వన్డేలోనూ ఆఫ్ఘన్పై గెలుపు పల్లెకెలె: ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో, చివరి వన్డేలోనూ శ్రీలంక జట్టు గెలిచి క్లీన్స్వీప్ చేసింది. తొలి రెండు వన్డేలను గెలిచి ఇప్పటికే…
శ్రీలంక : అక్రమంగా శ్రీలంక జలాల్లోకి వచ్చి చేపల్ని వేటాడుతున్నారనే ఆరోపణలతో శ్రీలంక నేవీ మరో 10 మంది భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసి, వారి పడవల్ని…
శ్రీలంక : శ్రీలంకలో తొలిసారిగా జల్లికట్టు సంబరాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, మలేషియా ఎంపీ ఎం శరవణన్ ఈ…
సొంతగడ్డపై జింబాబ్వేతో వన్డే సిరీస్కు 21 మంది సభ్యుల జట్టును ప్రకటించిన లంక సెలక్షన్ కమిటీ.. టీ20లకు 22 మందితో కూడిన ప్రాథమిక జట్లను ఎంపిక చేసింది.…