srilanka

  • Home
  • వచ్చేనెలలో థాయ్ లాండ్‌, శ్రీలంకలకు మోడీ పర్యటన

srilanka

వచ్చేనెలలో థాయ్ లాండ్‌, శ్రీలంకలకు మోడీ పర్యటన

Mar 28,2025 | 12:48

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ వచ్చేనెల (ఏప్రిల్‌)లో విదేశీ పర్యటనకు థాయ్ లాండ్‌, శ్రీలంక దేశాలకు వెళ్లనున్నారు. ఏప్రిల్‌ 3-4 తేదీల్లో థారులాండ్‌ ఆతిధ్యం ఇస్తున్న…

11 మంది మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నావికాదళం

Mar 27,2025 | 10:43

తమిళనాడు: తమిళనాడు రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం, పంబన్ , తంగచిమడం నుండి 11 మంది మత్స్యకారులను గురువారం తెల్లవారుజామున వేటాడారనే ఆరోపణలపై శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది.…

Modi: ఏప్రిల్ 5న ప్రధాని మోడీ శ్రీలంక పర్యటన

Mar 22,2025 | 12:53

కొలంబో : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 5న శ్రీలంకను సందర్శించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయక ప్రకటించారు. శుక్రవారం పార్లమెంటులో దిస్సనాయక…

ఏప్రిల్‌లో మహిళల ముక్కోణపు సిరీస్‌

Mar 6,2025 | 22:49

శ్రీలంక వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు ప్రాతినిధ్యం కొలంబో: శ్రీలంక వేదికగా ఏప్రిల్‌లో మహిళల ముక్కోణపు వన్డే టోర్నీ జరుగనుంది. శ్రీలంక ఆతిథ్యమిచ్చే ఈ సిరీస్‌లో భారత్‌,…

శ్రీలంకలోని విద్యుత్‌ ప్రాజెక్టులకు అదానీ గుడ్‌బై

Feb 13,2025 | 22:06

విచారణ దెబ్బతో ముందస్తు జాగ్రత్త..! న్యూఢిల్లీ : శ్రీలంకలోని పవన విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి వైదొలుగుతున్నట్లు అదానీ గ్రూపు వెల్లడించింది. ఇటీవల ఆ దేశ ప్రభుత్వం ఆయా…

శ్రీలంక కెప్టెన్‌గా అసలంక

Feb 10,2025 | 22:26

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు జట్టు ప్రకటన ఆస్ట్రేలియాతో జరిగే రెండు వన్డేల సిరీస్‌కు శ్రీలంక జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు సోమవారం వెల్లడించింది. 16మంది ఆటగాళ్ల…

క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన కరుణరత్నే

Feb 4,2025 | 18:51

శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మన్‌, మాజీ కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 36 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫిబ్రవరి…

SL vs AUS : ఖవాజా డబుల్‌ సెంచరీ

Jan 30,2025 | 23:18

ఆస్ట్రేలియా 654/6డిక్లేర్డ్‌ గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. స్టీవ్‌ స్మిత్‌, ఇంగ్లిస్‌ కూడా సెంచరీలతో…

భారతీయ జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు

Jan 28,2025 | 16:25

న్యూఢిల్లీ : భారతీయ జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పలు జరిపింది. ఈరోజు ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు గాయపడ్డారు. 13 మందితో వెళ్తున్న నౌకపై…