Srivari Temple

  • Home
  • తిరుమలలో పెరిగిన యాత్రికుల రద్దీ

Srivari Temple

తిరుమలలో పెరిగిన యాత్రికుల రద్దీ

May 18,2025 | 11:48

ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ భారీగా పెరిగింది. వేసవి సెలవలు ముగియనుండటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు యాత్రికులు పోటెత్తారు. సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో…

వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం

Apr 27,2025 | 19:18

ప్రజాశక్తి-తిరుమల : వేసవిలో పెరగనున్న యాత్రికుల రద్దీ దృష్ట్యా తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలపై టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్‌ దర్శనాల సమయంలో…

తిరుమలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Apr 5,2025 | 23:27

ప్రజాశక్తి – రేణిగుంట : తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా శనివారం మధ్యాహ్నం తిరుమలకు విచ్చేశారు. రేణిగుంట…

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Mar 25,2025 | 20:34

ప్రజాశక్తి – తిరుమల : ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. ఆలయం వెలుపల టిటిడి చైర్మన్‌ బిఆర్‌నాయుడుతో కలిసి…

Tirumala : నేటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

Mar 8,2025 | 21:28

ప్రజాశక్తి -తిరుమల : శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం నుంచి నిర్వహించనున్నారు. తొలిరోజు రాత్రి ఏడు గంటలకు ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 13 వరకూ ప్రతిరోజూ…

తిరుమలలో ‘నగదు రహిత సేవలు’

Nov 27,2024 | 22:32

 అందుబాటులో ‘ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌’ ప్రయోగాత్మకంగా అన్నదాన సత్రంలో ఏర్పాటు ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, సాంకేతిక డిజిటల్‌ టెక్నాలజీ సహాయంతో ‘సైబర్‌ సిటీ’గా…

తిరుమల ‘శ్రీవారిని’ దర్శించుకున్న తెలంగాణ మంత్రి సీతక్క

Oct 23,2024 | 21:24

ప్రజాశక్తి- తిరుమల : తెలంగాణ మంత్రి సీతక్క కుటుంబ సమేతంగా బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టిటిడి అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.…

రేపు గరుడ సేవ

Oct 15,2024 | 20:51

ప్రజాశక్తి – తిరుమల : అక్టోబరు 17న తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరగనుంది. ప్రతినెలా పౌర్ణమి నాడు టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న…