సిపిఎం జమ్మూకాశ్మీర్ రాష్ట్ర కార్యదర్శిగా మహమ్మద్ అబ్బాస్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం జమ్మూకాశ్మీర్ రాష్ట్ర కార్యదర్శిగా మహమ్మద్ అబ్బాస్ ఎన్నికయ్యారు. 21 మందితో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికయింది. జమ్మూలో రెండు రోజుల పాటు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం జమ్మూకాశ్మీర్ రాష్ట్ర కార్యదర్శిగా మహమ్మద్ అబ్బాస్ ఎన్నికయ్యారు. 21 మందితో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికయింది. జమ్మూలో రెండు రోజుల పాటు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం అస్సాం రాష్ట్ర కార్యదర్శిగా సుప్రకాష్ తాలూక్దార్ ఎన్నికయ్యారు. 50 మందితో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. వారిలో 13 మందితో రాష్ట్ర…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం జార్ఖండ్ రాష్ట్ర కార్యదర్శిగా ప్రకాష్ విప్లవ్ ఎన్నికయ్యారు. 35 మందితో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికయింది. అందులో 11 మందితో రాష్ట్ర…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం గుజరాత్ రాష్ట్ర కార్యదర్శిగా హెచ్.ఐ భట్ ఎన్నికయ్యారు. 30 మందితో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికయింది. అందులో 9 మందితో రాష్ట్ర…
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రజాశక్తి-తోటపల్లి గూడూరు : కేంద్ర ప్రభుత్వ అసమర్ధ పాలనతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతోందని వ్యవసాయ కార్మిక సంఘం…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా పి.షణ్ముగం ఎన్నికయ్యారు. 80 మందితో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికయింది. అందులో 15 మందితో రాష్ట్ర కార్యదర్శి…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా రవిశంకర్ మిశ్రా ఎన్నికయ్యారు. 35 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నిక కాగా, 11 మందితో రాష్ట్ర…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం కర్ణాటక రాష్ట్ర కార్యదర్శిగా కె. ప్రకాష్ ఎన్నికయ్యారు. 35 మందితో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. వారిలో 12 మందితో రాష్ట్ర…
ప్రజాశక్తి-పెద్దపంజాణి (చిత్తూరు) : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యు.టి.ఎఫ్) రాష్ట్ర స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని ఆదివారం రాష్ట్ర కార్యదర్శి జి.వి.రమణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా…