త్వరలో తుంగభద్ర డ్యామ్కు స్టాప్లాగ్ గేటు ఏర్పాటు చేస్తాం : ఏపీ మంత్రులు
తుంగభద్ర: నిర్వహణ లోపం కారణంగానే ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తుంగభద్ర డ్యామ్ను మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి ఆయన మంగళవారం…