సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి
గాజువాక (విశాఖ) : ఆటోనగర్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ దుర్గారావు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దుర్గారావు కుటుంబానికి న్యాయం…
గాజువాక (విశాఖ) : ఆటోనగర్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ దుర్గారావు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు దుర్గారావు కుటుంబానికి న్యాయం…
ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ) : వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సోమవారం మూలపేట గ్రామంలో చోటు చేసుకుంది. కావాలనే తన కూతుర్ని చంపేశారని కొత్తపల్లి పోలీసులకు…
పోలీసులే హత్య చేశారు : బంధువులు భోపాల్ : మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లా సత్వారా పోలీస్ స్టేషన్లో ఓ దళిత వ్యక్తి అనుమానాస్పదంగా మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం…
శాన్ఫ్రాన్సిస్కో : ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ చాట్జిపిటి మాతసంస్థ అయిన ‘ఓపెన్ ఎఐ’ ప్రజావేగు ఇండో అమెరికన్ సుచిర్ బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మరణించారు.…
ప్రజాశక్తి -తిరుపతి సిటీ : అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మరణించిన సంఘటన తిరుపతి జిల్లా పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల…
ప్రజాశక్తి-పీలేరు/ కెవి పల్లి (అన్నమయ్యజిల్లా) : అన్నమయ్య జిల్లా కెవి పల్లి మండలం, గ్యారంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థి ఎవరూ లేని సమయంలో హాస్టల్లో అనుమానాస్పద మృతి…
ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు రూరల్ ధనలక్ష్మిపురం ప్రాంతంలోని విబిఆర్ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సరిగా చదవలేకపోతున్నాననే బాధతో విద్యార్థి…
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరులోని శ్రీచైతన్య టెక్నో క్యాంపస్లో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. చిలకలూరిపేటకు చెందిన కరణం…
ప్రజాశక్తి-రాయదుర్గం (అనంతపురం) : అనంతపురం జిల్లా రాయదుర్గం పురపాలక సంఘంలోని పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం…