taken

  • Home
  • అదానీ గంగవరం పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

taken

అదానీ గంగవరం పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

Nov 27,2024 | 22:20

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అప్పగించాలి : సిపిఎం ప్రజాశక్తి -గాజువాక (విశాఖపట్నం) : అదానీ గంగవరం పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అప్పజెప్పాలని విశాఖపట్నం గాజువాకలోని…

పంట భీమా చేసుకోవాలి

Nov 13,2024 | 14:06

ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : రైతులు రబీలో సాగు చేసిన వివిధ పంటలకు భీమా చేసుకోవాలని సహాయ సంచాలకులు వెంకట సుబ్బయ్య,ఎఒ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.…

సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్న నారాయణ కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ

Sep 15,2024 | 14:04

హిందూపురం (అనంతపురం) : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ కళాశాల యాజమాన్యం ఆదివారం పూటకూడా తరగతులు నిర్వహిస్తున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ ఆరోపించింది.…

యానాద భూముల ఆక్రమించిన వారిపై చర్య తీసుకోవాలి : సిపిఎం నేత వాడ గంగరాజు

Sep 10,2024 | 15:55

బంగారుపాలెం (చిత్తూరు) : బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో ఉన్న యానాదుల భూములను అగ్రకులాల ఏకాంబరం నాయుడు పై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ…

నిర్దేశించిన ఉత్తమ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి : ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ – సర్పంచ్‌

Sep 10,2024 | 15:24

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : గర్భిణీలు, బాలింతలు నిర్దేశించిన ఉత్తమ పౌష్టికాహారాన్ని మాత్రమే తప్పక తీసుకోవాలని ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ టి.నాగలక్ష్మి, సర్పంచ్‌ లంక వరప్రసాద్‌ అన్నారు.…

జిల్లాలో ఇసుక రవాణా జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్‌

Aug 6,2024 | 16:43

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : జిల్లాలో ఎక్కడ కూడా అక్రమంగా ఇసుక రవాణా జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం…

వెంటనే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి : సిపిఎం

Dec 27,2023 | 09:45

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఒక మహిళ మరణించడం బాధాకరమని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కోవిడ్‌ కేసులు పెరగడంతో…