అదానీ గంగవరం పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
విశాఖ స్టీల్ప్లాంట్కు అప్పగించాలి : సిపిఎం ప్రజాశక్తి -గాజువాక (విశాఖపట్నం) : అదానీ గంగవరం పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, విశాఖ స్టీల్ప్లాంట్కు అప్పజెప్పాలని విశాఖపట్నం గాజువాకలోని…
విశాఖ స్టీల్ప్లాంట్కు అప్పగించాలి : సిపిఎం ప్రజాశక్తి -గాజువాక (విశాఖపట్నం) : అదానీ గంగవరం పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, విశాఖ స్టీల్ప్లాంట్కు అప్పజెప్పాలని విశాఖపట్నం గాజువాకలోని…
ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : రైతులు రబీలో సాగు చేసిన వివిధ పంటలకు భీమా చేసుకోవాలని సహాయ సంచాలకులు వెంకట సుబ్బయ్య,ఎఒ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు.…
హిందూపురం (అనంతపురం) : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ కళాశాల యాజమాన్యం ఆదివారం పూటకూడా తరగతులు నిర్వహిస్తున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది.…
బంగారుపాలెం (చిత్తూరు) : బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో ఉన్న యానాదుల భూములను అగ్రకులాల ఏకాంబరం నాయుడు పై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ…
ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : గర్భిణీలు, బాలింతలు నిర్దేశించిన ఉత్తమ పౌష్టికాహారాన్ని మాత్రమే తప్పక తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ టి.నాగలక్ష్మి, సర్పంచ్ లంక వరప్రసాద్ అన్నారు.…
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లాలో ఎక్కడ కూడా అక్రమంగా ఇసుక రవాణా జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన ఒక మహిళ మరణించడం బాధాకరమని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కోవిడ్ కేసులు పెరగడంతో…