సీఐడీ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
ప్రజాశక్తి-విజయవాడ: గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీ విధించారు. ఈమేరకు విజయవాడ…
ప్రజాశక్తి-విజయవాడ: గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మూడు రోజుల పాటు సీఐడీ కస్టడీ విధించారు. ఈమేరకు విజయవాడ…
ప్రజాశక్తి- గన్నవరం (కృష్ణాజిల్లా) : టిడిపి కార్యాలయంపై దాడి కేసులో నిందితుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ఆ కేసులో మరో ఇద్దరు…
ప్రజాశక్తి-గుడివాడ: గుడివాడ టిడిపి కార్యాలయం, ఆ పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైసిపి…
ప్రజాశక్తి-గుంటూరు : టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి చేశారన్న కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఆదివారం…
టిడిపి కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరైన వైసిపి నేతలు పాసుపోర్టులు అప్పగించిన లేళ్ల, తలశిల, అవినాష్, జోగి ప్రజాశక్తి-మంగళగిరి రూరల్ (గుంటూరు జిల్లా) : తెలియదు.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజు 2021 అక్టోబరు 19న…
టిడిపి ఆఫీసుపై దాడి కేసులో ప్రభుత్వం ప్రజాశక్తి-అమరావతి : టిడిపి ప్రధాన కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ సలహాదారు…
ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్…