Telangana

  • Home
  • విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్‌

Telangana

విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్‌

May 12,2024 | 12:47

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడారు. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన ఆయన ఉదయాన్నే వర్సిటీకి…

తడిచిన ధాన్యం మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం : మంత్రి తుమ్మల

May 8,2024 | 15:08

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు కీలక ప్రకటన చేశారు.…

తెలంగాణలో ‘రైతు భరోసా’కు ఇసి తాత్కాలిక బ్రేక్‌

May 8,2024 | 08:53

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో:తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తర్వాతే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర…

తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు: వాతావరణశాఖ

May 5,2024 | 16:22

హైదరాబాద్‌ :    రానున్న ఐదురోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు…

కార్పోరేట్లకు ప్రయోజనం చేకూర్చడమే బిజెపి లక్ష్యం : రాహుల్ గాంధీ

May 5,2024 | 15:16

నిర్మల్‌ :  పేదల హక్కులను హరించి, కార్పోరేట్లకు ప్రయోజనం చేకూర్చడమే బిజెపి లక్ష్యమని  కాంగ్రెస్‌ నేత  రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.  ఆదివారం నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార…

తెలంగాణలో ఒక్కరోజే వడదెబ్బకు 19మంది మృతి

May 5,2024 | 18:57

హైదరాబాద్‌: గత వారం రోజులుగా రాష్ట్రాన్ని ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఈ ఎండలకు తాళలేక రైతులు, రోజు కూలీలు, వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. శనివారం పలు జిల్లాల్లో 19…

నేడు గాంధీభవన్‌లో టీ కాంగ్రెస్‌ మేనిఫెస్టో..

May 3,2024 | 12:15

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను టీపీసీసీ శుక్రవారం విడుదల చేయనుంది. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌…

శంషాబాద్‌ విమానాశ్రయంలో బోనులో చిక్కిన చిరుత

May 3,2024 | 09:08

తెలంగాణ : ఎట్టకేలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.…

రేపు తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రత్యేక మ్యానిఫెస్టో

May 2,2024 | 12:20

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి దీన్ని ఆవిష్కరించనున్నారు. కేంద్రంలో అధికారంలోకి…