Telangana

  • Home
  • బెట్టింగ్‌ యాప్‌లతో బౌలింగ్‌.. యువత క్లీన్‌బౌల్డ్‌

Telangana

బెట్టింగ్‌ యాప్‌లతో బౌలింగ్‌.. యువత క్లీన్‌బౌల్డ్‌

Mar 26,2025 | 19:18

చట్టాలు ఉన్నా నియంత్రణ కష్టం సమాజంపై ప్రభావం హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు యువతను అప్పుల ఊబిలోకి నెట్టి, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. చిన్నప్పటి నుంచి కష్టపడి…

కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు నీరా కేఫ్‌.. జీఓ జారీ

Mar 25,2025 | 18:50

హైదరాబాద్‌ : ట్యాంక్‌బండ్‌ పీపుల్స్‌ ప్లాజాలో నెలకొల్పిన నీరా కేఫ్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నీరా కేఫ్‌ను కల్లుగీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు…

ఫ్లైఓవర్‌ పైనుండి కిందికి పడిన బైక్‌ – ఇద్దరు విద్యార్థులు మృతి

Mar 25,2025 | 09:02

తెలంగాణ : ఫ్లైఓవర్‌ పై నుండి బైక్‌ కిందికి పడటంతో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి చెందిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆదివారం…

Rains: హైదరాబాద్ లో భారీ వర్షపాతం

Mar 22,2025 | 10:41

తెలంగాణ : శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షపాతం హైదరాబాద్ నివాసితులకు మండే వేడి నుండి ఉపశమనం కలిగించింది. అయితే  భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాలు…

మరికొద్ది సేపటిలో తెలంగాణ వార్షిక బడ్జెట్‌

Mar 19,2025 | 11:17

తెలంగాణ : మరికొద్ది సేపటిలో తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ 2025-26ను ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటి సిఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను…

Telangana : మార్చి 15 నుండి ఒంటిపూట బడులు..

Mar 13,2025 | 15:20

హైదరాబాద్‌ :  రాష్ట్రంలో మార్చి 15 నుండి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని తెలంగాణ విద్యాశాఖ గురువారం ప్రకటించింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ యాజమాన్యంలోని అన్ని ప్రాథమిక,…

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం..

Mar 13,2025 | 12:13

సభను 15 నిమిషాలు వాయిదా వేసిన స్పీకర్‌.. హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఉద్దేశించి…

Murder Case – సంచలనం రేపిన ప్రణయ్ పరువు హత్య – కాసేపట్లో తుది తీర్పు

Mar 10,2025 | 12:24

తెలంగాణ : 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తీవ్ర సంచలనాన్ని రేపిన సంగతి విదితమే. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత, అదే…

SLBC కానరాని కార్మికుల ఆచూకీ

Mar 5,2025 | 23:47

తోడిన కొద్దీ పైనుంచి పడుతున్న మట్టి రెండ్రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం! ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌లో మట్టిని బయటకు తోడేస్తున్న కొద్దీ…