Temple Festival

  • Home
  • Kerala: జనాలపైకి దూసుకెళ్లిన ఏనుగు .. 17 మందికి గాయాలు

Temple Festival

Kerala: జనాలపైకి దూసుకెళ్లిన ఏనుగు .. 17 మందికి గాయాలు

Jan 8,2025 | 14:48

తిరువనంతపురం :  కేరళలోని మలప్పురం జిల్లాలో ఆలయ ఉత్సవాల్లో ప్రమాదం జరిగింది. ఓ ఏనుగు ఆగ్రహంతో ప్రజలపైకి దూసుకువెళ్లడంతో  17మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా…