శ్రీవారి కానుకలకు ఎట్టకేలకు మోక్షం!
-రూ.2 వేల నోట్ల మార్పిడికి ఆర్బిఐ అనుమతి -తొలివిడత రూ.3.20 కోట్లు మార్పిడికి గ్రీన్ సిగల్ ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:టిటిడి అధికారుల ప్రయత్నం ఫలించింది. శ్రీవారికి హుండీ…
-రూ.2 వేల నోట్ల మార్పిడికి ఆర్బిఐ అనుమతి -తొలివిడత రూ.3.20 కోట్లు మార్పిడికి గ్రీన్ సిగల్ ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:టిటిడి అధికారుల ప్రయత్నం ఫలించింది. శ్రీవారికి హుండీ…
ప్రజాశక్తి-తిరుమల : జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను.. టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. తాజాగా జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం…
ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సింధు కుటుంబ సభ్యులతో కలిసి…
తిరుపతి : తిరుమల వేంకటేశ్వరుడిని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా దంపతులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. వేదపండితులు సాదర స్వాగతం పలికారు. తీర్థ…
తిరుమల: తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును తితిదే విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆయన సిఫార్సు…
ప్రజాశక్తి – తిరుమల, శ్రీశైలం : తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత…
ప్రజాశక్తి- తిరుమల :ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఇఒ ఎవి.ధర్మారెడ్డి…
ప్రజాశక్తి-తిరుమల: తిరుమల నడకదారిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఈనెల 26వ తేదీ వేకువ జామున 12 గంటల సమయంలోట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కడంతో…
ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో నేటి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయని టిటిడి తెలిపింది. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో స్వామి వారు…