తిరుమలకు చేరుకున్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి
– టిటిడి అధికారులు ఘన స్వాగతం ప్రజాశక్తి -తిరుమల :శ్రీవారి దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి పద్మావతి నగర్లోని…
– టిటిడి అధికారులు ఘన స్వాగతం ప్రజాశక్తి -తిరుమల :శ్రీవారి దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి పద్మావతి నగర్లోని…
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :డబ్బులిచ్చినా ఓటర్లు ఓటు వేస్తారో లేదోననే అపనమ్మకంతో తిరుపతి వైసిపి అభ్యర్థి అనుచరులు, టౌన్బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దేవుడిపై…
ప్రజాశక్తి-వి కోట : మండల కేంద్రమైన వీకోటలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో హజ్ యాత్రికులకు మంగళవారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్య అధికారి డాక్టర్ మురళి తెలిపారు.…
మోడీని గద్దె దింపి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం తిరుపతి ఎన్నికల సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రజాశక్తి -తిరుపతి సిటీ : ప్రస్తుతం దేశం ప్రమాదకర పరిస్థితుల్లో…
ప్రజాశక్తి – క్యాంపస్ (తిరుపతి) : సాంఘిక శాస్త్రాలు చదివే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా, సమాజ సేవకులుగా ఉన్నత స్థాయిలో రాణిస్తారని ఉపకులపతి ఆచార్య వి.శ్రీకాంత్ రెడ్డి…
– స్నాతకోత్సవ సభలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రజాశక్తి – ఎస్వియు క్యాంపస్ (తిరుపతి జిల్లా) :సంస్కృత వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని భారత ఉపరాష్ట్రపతి…
తిరుపతి సిటీ : దివ్యాంగురాలిపై అత్యాచారం జరిగిన ఘటన బుధవారం చౌడేపల్లి మండలంలో జరిగింది. చౌడేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు (54) ఇంట్లో ఒంటరి జీవితం గడుపుతోంది.…
– టీచర్ను తొలగించాలని విద్యార్థుల ధర్నా ప్రజాశక్తి- సత్యవేడు (తిరుపతి జిల్లా):లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఫిజికల్ సైన్స్ టీచర్ మాకొద్దంటూ తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు…
తిరుపతి : తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల సంఖ్య మంగళవారానికి కొంత తగ్గుముఖంపట్టింది. సోమవారంనాడు స్వామివారిని 62,894 మంది దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన వారి…