ప్రభుత్వ విద్యను నిలబెట్టుకుంటేనే భవిష్యత్
కామన్ విద్యా విధానంతోనే పేదలకు మెరుగైన విద్య శేషగిరి వర్థంతి సభలో విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రజాశక్తి -విజయనగరం ప్రతినిధి : ప్రభుత్వ విద్యను, బడులకు కాపాడుకుంటేనే పేద…
కామన్ విద్యా విధానంతోనే పేదలకు మెరుగైన విద్య శేషగిరి వర్థంతి సభలో విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రజాశక్తి -విజయనగరం ప్రతినిధి : ప్రభుత్వ విద్యను, బడులకు కాపాడుకుంటేనే పేద…
-ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎత్తివేయాలి -యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ ప్రజాశక్తి- కర్నూలు కలెక్టరేట్ :వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు…
దాచూరి ఆశయాలను కొనసాగిద్దాం : ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రజాశక్తి-బాపట్ల : దాచూరి ఆశయాలను కొనసాగిస్తూ.. ప్రభుత్వ విద్యా విధానాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు అన్నారు. యుటిఎఫ్ వ్యవస్థాపక…
ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమ గోదావరి) : ఉపాధ్యాయ ఉద్యమ ఊపిరి దాచురి రామిరెడ్డి అని యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపి మూర్తి అన్నారు. భీమవరం…
చిత్తూరు : దాచూరి రామిరెడ్డి 8వ వర్ధంతిని పురస్కరించుకొని … గురువారం ఉదయం బంగారుపాళ్యం శాఖ యుటిఎఫ్ నేతలు నివాళులు అర్పించారు. రామిరెడ్డి సేవలను కొనియాడారు. ఆయన…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయుల పోరాటాల ద్వారా సాధించుకున్న కౌన్సెలింగ్ విధానాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వమే సిఫార్సు బదిలీలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యుటిఎఫ్ వెల్లడించింది. ఈ…
ప్రజాశక్తి-ఆదోనిరూరల్ (కర్నూలు) : యుటిఎఫ్ ముద్రించిన ఓట్ ఫర్ ఓపిఎస్ పుస్తకాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదిరె గామంలో యుటిఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్య) : రాబోయే ఎన్నికల్లో ఉపాధ్యాయ, ఉద్యోగలకు పాత పెన్షన్ విధానం అమలు చేసే వారికే మద్దతు లభిస్తుందని యుటిఎఫ్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎపి జెఎసి చలో విజయవాడ పిలుపును వాయిదా వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు యుటిఎఫ్ వెల్లడించింది. జెఎసి ప్రకటించిన నిర్ణయంపై ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం చర్చించింది.…