utf leaders

  • Home
  • క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి

utf leaders

క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి

Oct 4,2024 | 21:11

యుటిఎఫ్‌ రాష్ట్ర క్రీడల ప్రారంభోత్సవంలో వక్తలు  ఉత్సాహంగా ప్రారంభమైన క్రీడలు ప్రజాశక్తి-గుంటూరు : ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ఉపాధ్యాయులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందని ఎమ్మెల్సీలు…

మున్సిపల్‌ ఉపాధ్యాయుల సత్యాగ్రహ దీక్ష

Oct 2,2024 | 20:53

అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ ప్రజాశక్తి-యంత్రాంగం : మున్సిపల్‌ ఉపాధ్యాయులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని…

ఉపాధ్యాయుల సంక్షేమమే యుటిఎఫ్‌ లక్ష్యం : యుటిఎఫ్‌

Aug 3,2024 | 12:59

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : ఉపాధ్యాయుల సంక్షేమం కోసం యుటిఎఫ్‌ అహర్నిశలు కఅషి చేస్తుందని యుటీఎఫ్‌ నాయకులు అన్నారు. శనివారం పట్టణంలోనే స్థానిక గర్ల్స్‌ హైస్కూల్లో…

GPS: జిపిఎస్‌ గెజిట్‌ రద్దు చేయండి

Jul 14,2024 | 00:19

యుటిఎఫ్‌ అధ్యక్షులు వెంకటేశ్వర్లు డిమాండ్‌ ఉత్తర్వుల ప్రతుల దగ్ధం ప్రజాశక్తిాఅమరావతి బ్యూరో : కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సిపిఎస్‌) ఉద్యోగులను గ్యారంటీ పెన్షన్‌స్కీం(జిపిఎస్‌)లోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ…

జిపిఎస్‌ రాజముద్ర విడుదల దుర్మార్గం : యుటిఎఫ్‌ నేత కుంకట్ల వెంకటరత్నం

Jul 13,2024 | 16:54

ప్రజాశక్తి – ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : గత ప్రభుత్వం తయారుచేసిన జిపిఎస్‌ విధాన రాజముద్రను చడి చప్పుడు కాకుండా విడుదల చేయడం దుర్మార్గమని యుటిఎఫ్‌ ఉండ్రాజవరం…

గుండెపోటుతో యుటిఎఫ్‌ నాయకులు మహబూబ్‌ అలీ మృతి

May 24,2024 | 22:52

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : గుండెపోటుతో తెలంగాణ యుటిఎఫ్‌ ఆడిట్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ మహబూబ్‌ అలీ మృతి చెందారు. మహుబూబ్‌ అలీ కూతురు పెళ్లి…

బోధినేతర పనులను ఎత్తివేయాలి

May 21,2024 | 17:02

 ఒకే సిలబస్‌ విధానం అమలు చేయాలి  యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్‌ ఎస్‌ ప్రసాద్‌ ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌ : రాబోయే విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులకు…

యుటిఎఫ్‌ నేత అప్పారి వెంకట స్వామి వర్ధంతి సభ

Mar 22,2024 | 09:42

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : యుటిఎఫ్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన అప్పారి వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి గోపి మూర్తి అన్నారు.…

ఆచంటలో చలివేంద్రం ప్రారంభం..

Mar 7,2024 | 14:37

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట కచేరి సెంటర్లో మహాశివరాత్రి సందర్భంగా వచ్చే యాత్రికుల కోసం గురువారం నెక్కంటి రామదాసు అన్నపూర్ణ స్మారకార్థం సిఐటియు, యుటిఎఫ్‌,…