క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి
యుటిఎఫ్ రాష్ట్ర క్రీడల ప్రారంభోత్సవంలో వక్తలు ఉత్సాహంగా ప్రారంభమైన క్రీడలు ప్రజాశక్తి-గుంటూరు : ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ఉపాధ్యాయులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందని ఎమ్మెల్సీలు…
యుటిఎఫ్ రాష్ట్ర క్రీడల ప్రారంభోత్సవంలో వక్తలు ఉత్సాహంగా ప్రారంభమైన క్రీడలు ప్రజాశక్తి-గుంటూరు : ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ఉపాధ్యాయులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందని ఎమ్మెల్సీలు…
అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ప్రజాశక్తి-యంత్రాంగం : మున్సిపల్ ఉపాధ్యాయులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని…
ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : ఉపాధ్యాయుల సంక్షేమం కోసం యుటిఎఫ్ అహర్నిశలు కఅషి చేస్తుందని యుటీఎఫ్ నాయకులు అన్నారు. శనివారం పట్టణంలోనే స్థానిక గర్ల్స్ హైస్కూల్లో…
యుటిఎఫ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు డిమాండ్ ఉత్తర్వుల ప్రతుల దగ్ధం ప్రజాశక్తిాఅమరావతి బ్యూరో : కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం(సిపిఎస్) ఉద్యోగులను గ్యారంటీ పెన్షన్స్కీం(జిపిఎస్)లోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ…
ప్రజాశక్తి – ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : గత ప్రభుత్వం తయారుచేసిన జిపిఎస్ విధాన రాజముద్రను చడి చప్పుడు కాకుండా విడుదల చేయడం దుర్మార్గమని యుటిఎఫ్ ఉండ్రాజవరం…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : గుండెపోటుతో తెలంగాణ యుటిఎఫ్ ఆడిట్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మహబూబ్ అలీ మృతి చెందారు. మహుబూబ్ అలీ కూతురు పెళ్లి…
ఒకే సిలబస్ విధానం అమలు చేయాలి యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్ ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్ : రాబోయే విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులకు…
ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : యుటిఎఫ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన అప్పారి వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపి మూర్తి అన్నారు.…
ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట కచేరి సెంటర్లో మహాశివరాత్రి సందర్భంగా వచ్చే యాత్రికుల కోసం గురువారం నెక్కంటి రామదాసు అన్నపూర్ణ స్మారకార్థం సిఐటియు, యుటిఎఫ్,…