కాశ్మీర్ లోయ ప్రయాణాలకు బ్రేక్
విమాన టికెట్లు రద్దు చేసుకున్న 1500 మంది పర్యాటకులు మే, జూన్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ? ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో : జమ్మూ…
విమాన టికెట్లు రద్దు చేసుకున్న 1500 మంది పర్యాటకులు మే, జూన్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ? ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో : జమ్మూ…
ప్రజాశక్తి – విశాఖ : విశాఖ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక పరిధిలో వృద్ధ దంపతులను దుండగులు హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.…
ప్రజాశక్తి-విశాఖ: ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో మరో విద్యార్థిని ఆత్మహత్య పాల్పడి మృతి చెందింది. ఈ ఘటన విశాఖ జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రెడ్డికంచరపాలెంలో…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రీజియన్ ట్రస్టీగా చెరువు రామకోటయ్యను నియమించారు. శనివారం…
ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ : ఐపీఎల్ లీగ్ లో భాగంగా ఆదివారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్…
కళాలు సాంస్కృతిక రంగానికి విశాఖ కేంద్రంగా ఉండాలి : డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు త్వరలో విశాఖలో స్పోర్ట్స్ కల్చరల్ కాంప్లెక్స్ ఏర్పాటు : మాజీ మంత్రి…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : విశాఖపట్నం ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి హనుమంతువాక-వెంకోజీపాలెం మార్గమధ్యలో…
ఎసీఏ మీడియా మేనేజర్ జై కిషన్ ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ : భారతీయ జర్నలిజంలో మానికొండ చలపతిరావు ఒక ధ్రువ తారగా నిలిచారని ఆంధ్ర క్రికెట్…
స్విగ్గీ డెలివరీ బారుపై దాడిని ఖండిస్తూ విశాఖలో కొనసాగుతున్న నిరసన ఆక్సిజన్ టవర్స్ వారికి పార్సిల్స్ అందించని వైనం ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం) : విశాఖలో…