visited

  • Home
  • పప్పూరు, బండ్లపల్లి పంచాయతీలను సందర్శించిన ఎంపీడీవో గంగావతి ఆర్డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌ జనార్ధన్‌

visited

పప్పూరు, బండ్లపల్లి పంచాయతీలను సందర్శించిన ఎంపీడీవో గంగావతి ఆర్డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌ జనార్ధన్‌

Mar 19,2025 | 16:39

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల పరిధిలోని బీ.పప్పూరు, బండ్లపల్లి గ్రామాలను ఎంపీడీవో గంగావతి ఆర్డబ్ల్యూఎస్‌ ఏఈ జనార్ధన్‌ సందర్శించారు సందర్భంగా బండ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత…

”సురుచి” ని సందర్శించిన ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

Mar 15,2025 | 15:57

ప్రజాశక్తి, మండపేట (కోనసీమ) : తమిళనాడు ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హోదా కలిగిన, తమిళనాడు షిప్పింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ టిఎన్‌ వెంకటేష్‌ శనివారం తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌…

శ్రీ సత్య దేవా నర్సరీని సందర్శించిన.. సాదు సుఖదేవ్‌ వల్లభ్‌

Mar 8,2025 | 15:45

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : మండలంలోని శ్రీ సత్యదేవ (పుల్లా వీర వెంకట్రావు) నర్సరీని శ్రీ స్వామినారాయణ్‌ అంతర్జాతీయ గురుకుల ఆశ్రమ పాఠశాల సాదు సుఖదేవ్‌ వల్లభ్‌…

వలసలు నివారిస్తాం : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌

Mar 1,2025 | 20:39

ప్రజాశక్తి-మంత్రాలయం (కర్నూలు జిల్లా) : రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో వలసలు నివారించడమే టిడిపి కూటమి లక్ష్యమని రాష్ట్ర విద్యా, ఐటి శాఖ మంత్రి…

తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Feb 10,2025 | 17:08

తిరుమల : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అదనపు…

రెండోరోజు ఢిల్లీలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పర్యటన

Feb 8,2025 | 14:53

ప్రకాశం : ఢిల్లీలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పర్యటన రెండవ రోజు శనివారం కొనసాగుతోంది. ప్రధానమంత్రి అనుసూచిత్‌ జాతి అభ్యుదరు యోజన పథకంపై నిర్వహించిన సమన్వయ…

వేంకటేశ్వరుడిని దర్శించుకున్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు

Jan 10,2025 | 10:32

తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామిని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని … నేడు తిరుమలలో…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌

Jan 4,2025 | 14:44

తిరుమల : తిరుమల వేంకటేశ్వరుడిని నటి జాన్వీ కపూర్‌ శనివారం దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న జాన్వీ.. ఈరోజు ఉదయం వీఐపీ…

మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ భార్య సుధాదేవ్‌ వర్మ

Dec 30,2024 | 17:35

ప్రజాశక్తి-నంద్యాల : శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ వారి సతీమణి సుధాదేవ్‌ వర్మ సోమవారం దర్శించు కున్నారు. ముందుగా గవర్నర్‌…