ఓటరు కార్డు లేకపోయినా ఓటేయొచ్చు : ఈసీ
న్యూఢిల్లీ : అర్హుడైన ఏ ఒక్క భారతదేశ పౌరుడు కూడా ఓటరు కార్డు లేదన్న కారణంతో ఓటు వేసే హక్కును కోల్పోకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.…
న్యూఢిల్లీ : అర్హుడైన ఏ ఒక్క భారతదేశ పౌరుడు కూడా ఓటరు కార్డు లేదన్న కారణంతో ఓటు వేసే హక్కును కోల్పోకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.…
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : ఓటు హక్కు వినియోగించడం మన సామాజిక బాధ్యత అని, తప్పకుండా పోలింగు రోజున పోలింగు కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి…
ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లా కేంద్రంలో ఓటర్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా 2 కె పరుగును శనివారం ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, ట్రైనీ కలెక్టర్ బి.సహదిత్…
అవినీతికి పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక రక్షణలేవీ ఉండవ్ 1998 జెఎంఎం ముడుపుల కేసులో మెజార్టీ తీర్పును కొట్టేస్తూ స్పష్టం చేసిన సుప్రీం కోర్టు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో…
ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఓటు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ఆ దేశ స్థితిగతులను ప్రభావితంచేసే శక్తి ఓటుకుంది. ‘ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే ప్రతి పౌరుడు తన అంతరంగంలో ప్రజాస్వామిక…
కారంపూడి: ఓటరు విద్య, ఓటరు అక్షరాస్యత పెంపొం దించుకోవడంపై అవగాహన కల్పించాలని తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎన్నికల శాఖ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక తాహసిల్దార్…