Waqf Amendment Bill 2024

  • Home
  • మైనార్టీలపై మోడీ చర్యలు కక్షపూరితం

Waqf Amendment Bill 2024

మైనార్టీలపై మోడీ చర్యలు కక్షపూరితం

Apr 20,2025 | 21:05

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ చిష్టి ప్రజాశక్తి – ఆకివీడు (పశ్చిమగోదావరి జిల్లా) : దేశంలో మైనార్టీలపై మోడీ ప్రభుత్వం కక్షపూరిత…

Waqf: వక్ఫ్‌ చట్టం రద్దయ్యే వరకు పోరాటం

Apr 18,2025 | 22:04

జాతీయ జెండాలు, నల్ల జెండాలు, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ముస్లిముల ఆందోళన సిపిఎం, సిపిఐ, వైసిపి మద్దతు ప్రజాశకి-యంత్రాంగం : వక్ఫ్‌ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ముస్లిములు శుక్రవారం…

వక్ఫ్‌ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందే

Apr 11,2025 | 20:33

– రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల ఆందోళన ప్రజాశక్తి-యంత్రాంగం : వక్ఫ్‌ చట్టంలో చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ముస్లిం పర్సనల్‌లా బోర్డు జెఎసి పిలుపు మేరకు…

Waqf: వక్ఫ్(సవరణ) చట్టం పిటిషన్లపై ఏప్రిల్ 16న విచారణ

Apr 10,2025 | 08:55

ఢిల్లీ : వక్ఫ్ (సవరణ) చట్టం – 2025 యొక్క రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఏప్రిల్ 16న విచారణ చేయనుంది. ఈ కేసును…

వక్ఫ్‌ చట్టసవరణ బిల్లు రద్దు చేయాలి

Apr 7,2025 | 21:23

ముస్లిం సమైక్య వేదిక ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్‌ (కృష్ణాజిల్లా) : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ చట్టసవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కృష్ణా జిల్లా…

JDU : వక్ఫ్‌ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ఐదుగురు ముస్లిం నేతలు జెడియుకి రాజీనామా

Apr 4,2025 | 13:16

పాట్నా : ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వంలో మిత్రపక్ష పార్టీ అయిన జెడియు పార్లమెంటులో వక్ఫ్‌బిల్లుకు మద్దతునిచ్చింది. అయితే ఈ బిల్లుకి మద్దతునివ్వడం పల్ల జెడియలోని ముస్లిం నేతలు…

వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నేడు నిరసనలు

Mar 29,2025 | 07:51

ముస్లిం పర్సనల్‌ లా బోర్డు పిలుపు న్యూఢిల్లీ : వక్ఫ్‌ సవరణ బిల్లు 2024ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నేడు నిరసన తెలియజేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్‌…

వక్ఫ్‌ చట్ట సవరణలతో మైనార్టీల హక్కులకు ముప్పు

Mar 27,2025 | 23:52

కేంద్ర ప్రభుత్వ తీరుపై ఎంకె స్టాలిన్‌ విమర్శలు బిల్లును వ్యతిరేకిస్తూ తమిళనాడు శాసనసభ తీర్మానం చెన్నై : మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న…

‘వక్ఫ్‌’ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి

Mar 27,2025 | 20:42

ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో దీక్షలు ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వక్ఫ్‌బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని,…