హైకోర్టు తీర్పుపై సుప్రీంకు పశ్చిమ బెంగాల్
న్యూఢిల్లీ : రాష్ట్రంలో 25,700కు పైగా ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తూ కోల్కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.…
న్యూఢిల్లీ : రాష్ట్రంలో 25,700కు పైగా ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తూ కోల్కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.…
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.…
న్యూఢిల్లీ : కూచ్బెహార్ పర్యటనపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద్బోస్ని ఎలక్షన్ కమిషన్ (ఇసి) బుధవారం హెచ్చరించింది. నార్త్బెంగాల్లోని కూచ్ బెహార్లో ఏప్రిల్ 18, 19…
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కీలక…
పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో శనివారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారుల బృందంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారి…
కోల్కతా : పశ్చిమ బెంగాల్ నుండి పోటీచేస్తున్న వామపక్షాల అభ్యర్ధులు ప్రధానంగా ఎన్నికల బాండ్లు, అవినీతి, మతోన్మాదం వంటి అంశాలతోపాటూ స్థానికంగా సంచలనం కలిగించిన సందేశ్ఖలి అంశాలపై…
కోల్కతా : లోక్ సభ ఎన్నికల వేళ … దేశంలో అత్యధిక స్థాయిలో బంగారం, మద్యం, నగదు పట్టుబడుతోంది. పశ్చిమ బెంగాల్లో దాదాపు రూ.140 కోట్ల విలువైన…
పశ్చిమ బెంగాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకంది. నదియా పట్టణంలో విద్యుత్ పరికరాలు స్టోరేజీ చేసే గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల దట్టమైన…
కోల్కతా : బిజెపిప్రభుత్వేతర రాష్ట్రాల్లో కేంద్రం దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్లో టిఎంసి నేత స్వరూప్ బిస్వాస్ నివాసంపై ఐటి అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. నగరంలోని స్వరూప్కు…