West Godavari District

  • Home
  • ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

West Godavari District

ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

Apr 27,2024 | 16:37

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్న బిజెపి దాన్ని బలపరుస్తున్న పార్టీలను ఓడించి ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్‌…

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి

Apr 25,2024 | 13:40

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి హరికుమార్రాజు ప్రజాశక్తి-గణపవరం(పశ్చిగోదావరి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని మతతత్వ బిజెపిని ఓడించి దేశ సమగ్రతను కాపాడాలని కోరుతూ…

ఇండియా కూటమి తోనే దేశ భవిష్యత్తు : మార్నిడి బాబ్జి

Apr 24,2024 | 17:00

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : దేశ భవిష్యత్తు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇండియా కూటమితోనే సాధ్యమని తాడేపల్లిగూడెం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నిడి శేఖర్‌(బాబ్జి)పేర్కొన్నారు. బుధవారం సవిత్రు పేటలోని ఆయన…

మొయ్యేరు వద్ద వాహనాల తనిఖీ

Apr 24,2024 | 15:30

 70 వేల రూపాయలు సీజ్‌ ప్రజాశక్తి గణపవరం(పశ్చిమగోదావరి) : మండలంలో మొయ్యేరు శివాలయం వద్ద బుధవారం ఎఫ్‌ఎస్‌టి అధికారులు వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాలకొల్లుకు…

టెలిఫోన్‌ కోయిల్స్‌లో అగ్నిప్రమాదం – నిరోధించిన సిబ్బంది

Apr 22,2024 | 13:13

ప్రజాశక్తి- తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : తాడేపల్లిగూడెం టెలిఫోన్‌ ఎక్‌ఛేంజ్‌లో ఉన్న టెలిఫోన్‌ కోయిల్స్‌ కు సోమవారం ఉదయం నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. స్పందించిన అగ్నిమాపక…

కారం జానకిరామ్‌కి సిపిఎం కార్యకర్తల పరామర్శ

Apr 13,2024 | 18:36

ప్రజాశక్తి-విఅర్‌ పురం: మండలంలోని చోప్పల్లి గ్రామ సిపిఎం సభ్యులు కారం జానకిరామ్‌ ఇటీవల పేరాలసిస్‌ రావడంతో వైద్యం చేయించుకుంటూ ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం…

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి 

Apr 12,2024 | 14:44

ఆచంటలో శిక్షణా తరగతుల్లో మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్  వి స్వామినాయుడు ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : సాధారణ ఎన్నికలలో పాల్గొనే అధికారులు సిబ్బంది నిష్పక్షపాతంగా…

ఉడుకుతున్న ఉండి

Apr 12,2024 | 11:33

ప్రజాశక్తి-ఉండి: తెలుగుదేశం శ్రేణుల నిరసనలతో ఉండి ఉడుకుతుంది. ఎమ్మెల్యే మంతెన రామరాజుకే ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కొనసాగించాలని ఉండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి…

కలక్టరేట్ లో జ్యోతి రావ్ ఫూలే జన్మదిన వేడుకలు

Apr 11,2024 | 12:06

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ :  నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి, ఆనాటి పరిస్థితులని ఎదిరించి పనిచేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతి రావ్ ఫూలే అని జిల్లా జాయింట్ కలెక్టర్…