ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్న బిజెపి దాన్ని బలపరుస్తున్న పార్టీలను ఓడించి ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్…
ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్న బిజెపి దాన్ని బలపరుస్తున్న పార్టీలను ఓడించి ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్…
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హరికుమార్రాజు ప్రజాశక్తి-గణపవరం(పశ్చిగోదావరి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని మతతత్వ బిజెపిని ఓడించి దేశ సమగ్రతను కాపాడాలని కోరుతూ…
ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : దేశ భవిష్యత్తు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇండియా కూటమితోనే సాధ్యమని తాడేపల్లిగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నిడి శేఖర్(బాబ్జి)పేర్కొన్నారు. బుధవారం సవిత్రు పేటలోని ఆయన…
70 వేల రూపాయలు సీజ్ ప్రజాశక్తి గణపవరం(పశ్చిమగోదావరి) : మండలంలో మొయ్యేరు శివాలయం వద్ద బుధవారం ఎఫ్ఎస్టి అధికారులు వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాలకొల్లుకు…
ప్రజాశక్తి- తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : తాడేపల్లిగూడెం టెలిఫోన్ ఎక్ఛేంజ్లో ఉన్న టెలిఫోన్ కోయిల్స్ కు సోమవారం ఉదయం నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. స్పందించిన అగ్నిమాపక…
ప్రజాశక్తి-విఅర్ పురం: మండలంలోని చోప్పల్లి గ్రామ సిపిఎం సభ్యులు కారం జానకిరామ్ ఇటీవల పేరాలసిస్ రావడంతో వైద్యం చేయించుకుంటూ ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం…
ఆచంటలో శిక్షణా తరగతుల్లో మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ వి స్వామినాయుడు ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : సాధారణ ఎన్నికలలో పాల్గొనే అధికారులు సిబ్బంది నిష్పక్షపాతంగా…
ప్రజాశక్తి-ఉండి: తెలుగుదేశం శ్రేణుల నిరసనలతో ఉండి ఉడుకుతుంది. ఎమ్మెల్యే మంతెన రామరాజుకే ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కొనసాగించాలని ఉండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి, ఆనాటి పరిస్థితులని ఎదిరించి పనిచేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతి రావ్ ఫూలే అని జిల్లా జాయింట్ కలెక్టర్…