కల్లుగీత కుటుంబాలను ఆదుకోవాలి
ప్రజాశక్తి-నరసాపురం: కల్లు అమ్మకాలను దెబ్బతీస్తున్న బెల్ట్ షాపులను అరికట్టి, కల్లుగీత కుటుంబాలను ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్…
ప్రజాశక్తి-నరసాపురం: కల్లు అమ్మకాలను దెబ్బతీస్తున్న బెల్ట్ షాపులను అరికట్టి, కల్లుగీత కుటుంబాలను ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్…
ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): నరసాపురం పట్టణంలోని మోకావారిపాలెం వద్దనున్న కుషన్ పరుపుల తయారీ కేంద్రంలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్…
ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : దైవజనులు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీగా విచారణ జరిపించాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కోఆర్డినేటర్, రెవరెండ్ జి.…
ప్రజాశక్తి-తణుకు : పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ ఎన్నికలో టీడీపీ కూటమి, వైసిపీ మధ్య వాగ్వాదం నెలకొంది. నేడు అత్తిలి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కారుమూరి…
ప్రజాశక్తి – ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : ఎస్సి వర్గీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలోని కచేరీ సెంటర్లో శనివారం ధర్నా నిర్వహించారు. రాజ్యాంగ…
ఎం ఎల్ ఏ దర్మరాజు ప్రజాశక్తి-గణపవరం : జీవనానికి అవసరమైన త్రాగునీటి పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నయని ఉంగుటూరు శాసన సభ్యులు పత్సమట్ల…
ప్రజాశక్తి – ఆకివీడు (పశ్చిమగోదావరి) : కాలువలో ఈతకెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపవరంలో శుక్రవారం చోటుచేసుకుంది.…
ప్రజాశక్తి-పాలకొల్లు : విద్యాదాత, వితరణశీలి పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి కోడలు అద్దేపల్లి రత్నమాల (80) గురువారం ఉదయం పాలకొల్లు లోని వారి స్వగృహంలో…
ప్రజాశక్తి – తణుకు రూరల్ (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జరిగిన సిఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో…