‘ఎఐ 90 శాతం కోడ్ను రాస్తుంది’ : జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు Mar 22,2025 | 13:24 సైటెక్ : ‘ఎఐ 90 శాతం కోడ్ను రాస్తుంది’ అని జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ పరుగులు తీస్తూ … సాఫ్ట్వేర్…
గ్రామీణ వైద్యులను హెల్త్ ప్రొవైడర్లుగా గుర్తించండి May 9,2025 | 21:09 ప్రజాశక్తి-విజయనగరంకోట : గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చిన హెల్త్ ప్రొవైడర్లగా గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యే పి.అదితి విజయలక్ష్మికి ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఫెడరేషన్ రాష్ట్ర…
మోసాలకు పాల్పడితే ఫిర్యాదు చేయండి May 9,2025 | 21:02 ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తూనికలు, కొలతల్లో మోసాలు జరిగితే వెంటనే వినియోగదారులు లీగల్ మెట్రాలజీ అధికారులను సంప్రదించాలని లీగల్ మెట్రాలజీ సహాయ నియంత్రణ అధికారి పివి రంగారెడ్డి…
20న సమ్మెను జయప్రదం చేయండి May 9,2025 | 21:01 ప్రజాశక్తి- శృంగవరపు కోట : కార్మిక చట్టాల సాధనకై 20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి సురేష్ పిలుపునిచ్చారు.…
ఉపాధ్యాయ సమస్యలపై ఎపిటిఎఫ్ ధర్నా May 9,2025 | 21:00 ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపిటిఎఫ్ ఆధ్వర్యాన శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేశారు. అన్ని గ్రామాల్లో మోడల్ ప్రైమరీ లేదా…
అన్న క్యాంటీన్లను పరిశీలించిన ఆర్డి May 9,2025 | 20:59 ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల ఔన్నత్యాన్ని మరింతగా పెంచాలని సిబ్బందికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ వి.రవీంద్ర సూచించారు.…
నియోజకవర్గానికొక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ : మంత్రి May 9,2025 | 20:58 ప్రజాశక్తి-నెల్లిమర్ల/కొత్తవలస : ప్రతీ నియోజకవర్గంలో ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, ఒక ఎంఎస్ఎంఇ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎంఎస్ఎంఇ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రంలో…
గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన May 9,2025 | 20:57 మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని ఆ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి…
ముమ్మరంగా పోలీసు తనిఖీలు May 9,2025 | 20:56 ప్రజాశక్తి-విజయనగరంకోట : భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో దేశ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పి…
ముగ్ధ మనోహరం..మారిక కొండ ప్రాంతం May 9,2025 | 20:54 పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలు.. అదానీకి కట్టబెట్టేందుకు సర్కారు అత్యుత్సాహం ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి, వేపాడ : ఓవైపు ఎత్తయిన కొండలు.. మరోవైపు పాతాళాన్ని తలపించే…
‘ఎఐ 90 శాతం కోడ్ను రాస్తుంది’ : జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు
సైటెక్ : ‘ఎఐ 90 శాతం కోడ్ను రాస్తుంది’ అని జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ పరుగులు తీస్తూ … సాఫ్ట్వేర్…