జిబిఎస్తో మరొకరు మృతి
విశాఖ కెజిహెచ్లో ఘటన ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం), అమరావతి బ్యూరో : గులియన్ బారే సిండ్రోమ్ (జిబిఎస్) కలవర పెడుతోంది. ఈ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండడం, మరణాలు నమోదవుతుండడంతో…
విశాఖ కెజిహెచ్లో ఘటన ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం), అమరావతి బ్యూరో : గులియన్ బారే సిండ్రోమ్ (జిబిఎస్) కలవర పెడుతోంది. ఈ వ్యాధిగ్రస్తులు పెరుగుతుండడం, మరణాలు నమోదవుతుండడంతో…
స్కానింగ్ సెంటర్లో మహిళ పట్ల అసభ్య ప్రవర్తన ప్రజాశక్తి – కలెక్టరేట్, ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖ రామ్నగర్ మెయిన్ రోడ్డులో ఉన్న కేర్ ఆసుపత్రిలో దారుణం…
ప్రజాశక్తి -గాజువాక (విశాఖపట్నం) : ప్రేమను అంగీకరించలేదని యువతిపై దాడి చేసిన సంఘటన విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం న్యూ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది.…
ప్రజాశక్తి-నందిగామ (ఎన్టీఆర్) : ఎస్సీ వర్గీకరణ సమీక్ష పై వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో పాల్గని గురువారం సాయంత్రం 8 గంటల సమయంలో…
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : ప్రమాదంలో భర్తను కోల్పోయిన మహిళ కుటుంబానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 50 వేల రూపాయల ఆర్థిక సాయం చెక్కును జిల్లా కలెక్టర్ డాక్టర్…
ప్రజాశక్తి-నూజివీడు టౌన్ (ఏలూరు) : నూజివీడు మండలం మోర్సపూడి గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన మహిళ అపస్మారక…
మేడ్చల్ : ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాధ సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో చోటుచేసుకుంది. శామీర్…
తెలంగాణ : కదులుతున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలి నోట్లో గుడ్డలు కుక్కి అదనపు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.…
సింధుదుర్గ్ (మహారాష్ట్ర) : మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో అత్యంత అమానుష ఘటన వెలుగుచూసింది. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళ…